సనాతన ధర్మం అనేది భారతీయ సంస్కృతికి మూలాధారం. ఇది జీవన విధానాన్ని మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి మార్గాలను కూడా సూచిస్తుంది. గ్రామాలు భారతీయ నాగరికతకు హృదయంగా...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాల విడుదల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం -TTD ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం ముందస్తుగా ప్రణాళికలు వేసుకునే భక్తులు నిర్ణీత తేదీల్లో...
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్డిఎ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశం'లో ఆయన...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాబోయే ఆధ్యాత్మిక, ధార్మిక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ వీకే శీనా నాయక్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో...
సనాతన ధర్మం భారత దేశ ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అభివర్ణించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారతీయ నాగరికతా దృక్పథమే ప్రపంచానికి శాశ్వతమైన పరిష్కారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని, తిరువనంతపురంలో...
బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి' ఏడో జాతీయ సదస్సు జరిగింది. సైన్స్ సెంటర్ (BHU), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BHU) మరియు ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో,...
సనాతన ధర్మ సంప్రదాయాలకు, భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రాన్ని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ శ్రీభరత్ వారికి సింహాచల క్షేత్రం యొక్క చారిత్రక, ఆధ్యాత్మిక...
అస్సాం గువహటి నగరంలో ఒక మహిళపై జరిగిన అపహరణ మరియు లైంగిక దాడి యత్నం ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో 28 ఏళ్ల ఆటో-రిక్షా డ్రైవర్ మనోవర్ హుస్సేన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల...
భారతీయ జనతా యువ మోర్చా -BJYM నాయకుడు, హిందుత్వ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన జాకీర్ సవనూర్కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2022 జూలై...