దక్షిణాయనం ప్రారంభం కాలగణన గణితానికీ అంతుబట్టదు. లిప్తపాటులో జరిగిపోయే కాలానికి కళ్లెం వేయడం బ్రహ్మతరం కూడా కాదు. కాలం ఆధారంగా జీవనయానం చేసే మనుషుల కోసం మన...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రచయితలు శ్యామ్ జాజు మరియు అనుపమ్ త్రివేది రచించిన "RSS @100: A Century of Resolve" పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తన అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్’ మానవసహిత అంతరిక్ష యాత్ర సాధన దిశగా మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. వ్యోమగాముల భద్రతకు ప్రధానంగా ఉన్న ‘క్రూ మాడ్యూల్’ వ్యవస్థలకు సంబంధించిన మూడు క్వాలిఫికేషన్ పరీక్షలను శాస్త్రవేత్తలు విజయవంతంగా...
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఇస్లామాబాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దిగారు. అక్కడ జరిగిన ఒక భారీ బహిరంగ సభలో నిరసనకారులను ఉద్దేశించి స్థానిక నాయకుడు అమ్జాద్ అయూబ్ మీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...
అరకు వ్యాలీ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TRIFED), పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) సంయుక్త ఆధ్వర్యంలో అరకు...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరన్పూర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చట్టవిరుద్ధంగా ఉన్న మసీదును కూల్చివేయాలని సహరన్పూర్ సిటీ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన దోషులకు న్యాయమూర్తి కులదీప్ సింగ్ రూ. 6.41 కోట్ల జరిమానా విధించారు....
ఓ ఆలయ ప్రాంగణంలో యువతి డ్యాన్స్ రీల్ చిత్రీకరిస్తుండగా, ఒక పోలీస్ అధికారి ఆమెను అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనతో పుణ్యక్షేత్రాల్లో కంటెంట్ క్రియేషన్, సందర్శకుల ప్రవర్తనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది....
భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయ ప్రైవేట్ స్పేస్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'విక్రమ్-1' ఆర్బిటాల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి...
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులకు మరింత పారదర్శకంగా, ప్రశాంతంగా స్వామి-అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ఆలయ యాజమాన్యం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దర్శన విధానాల్లో సమగ్ర ప్రక్షాళన అవసరమైందని శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు....