లోకంలో కొందరు మహాపురుషులకు కొన్ని జనప్రియమైన సంబోధనలు ఉండడం మనకు తెలిసిన విషయమే. అటువంటి ప్రసిద్ధ సంబోధనలు సాధారణంగా వారికి ఇతర మహాపురుషుల నుంచి లభించినవై ఉంటాయి....
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
కొల్కతా: పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టైన హమీమ్ మోండల్, అర్పితా సర్కార్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పశ్చిమ బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) తెలిపింది. విచారణలో వీరి కార్యకలాపాలకు సంబంధించి పలు అంశాలు...
రాజధాని అమరావతిలో అటవీ విస్తీర్ణాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీశాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు లక్షల విత్తన బంతులను (సీడ్ బాల్స్) డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో వెదజల్లింది....
ముంబై వేదికగా దాదాపు 2 వేల మంది జెన్ జెడ్ మరియు జెన్ ఆల్ఫా విద్యార్థులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ సంభాషించనున్నారు. దీనిపై వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో...
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జరుగుతున్న ఆందోళనలు, భద్రతా దళాల చర్యలపై విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారం చేసిన ఖతార్కు చెందిన అంతర్జాతీయ వార్తా సంస్థ అల్ జజీరాపై పాకిస్థాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ సంస్థ వెబ్సైట్తో పాటు ఇతర...
ఒంగోలు : ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో గురువారం సుబ్రహ్మణ్య స్వామి వేల్ కావడి మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి మాలధారణ చేసిన భక్తులు కావడులు ధరించి కేశవస్వామిపేటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన...
తిరుమల:తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్న నేపథ్యంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తొమ్మిది...
లోకంలో కొందరు మహాపురుషులకు కొన్ని జనప్రియమైన సంబోధనలు ఉండడం మనకు తెలిసిన విషయమే. అటువంటి ప్రసిద్ధ సంబోధనలు సాధారణంగా వారికి ఇతర మహాపురుషుల నుంచి లభించినవై ఉంటాయి. గాంధీగారికి ‘‘మహాత్మా’’ అనే పేరు లోకమాన్య తిలక్ ద్వారా, ‘బాపూ’ అనే పేరు...
డాక్టర్ మార్కండేయ అహుజా రచించిన, సురుచి ప్రకాశన్ ప్రచురించిన "సంఘ్ ప్రార్థన: గీతా కే పరిప్రేక్ష్య మే" (గీత కోణంలో సంఘ్ ప్రార్థన) పుస్తక అధికారిక ఆవిష్కరణ కార్యక్రమం న్యూఢిల్లీ జండేవాలాన్లోని కేశవ్ కుంజ్లో ఉన్న 'విచార్ వినిమయ్న్యాస్' ఆడిటోరియంలో జరిగింది....