భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
బంగ్లాదేశ్ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు అల్ఖైదా ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) అక్కడ ఉగ్రవాద సెల్స్ను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా కదులుతున్నట్లు వెల్లడించింది. దక్షిణాసియాలో ఉగ్ర ముప్పు మరింత తీవ్రంగా మారుతోందని...
గుజరాత్లోని కచ్ ప్రాంతంలో, భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక మధ్యయుగపు జనవాసం అవశేషాలను కనుగొన్నారు. ఈ తవ్వకాల్లో భారీ ఇటుక కట్టడాలు, పురాతన వస్తువులు, సుమారు 100 మానవ అస్థిపంజరాలతో కూడిన ఒక శ్మశానవాటిక బయటపడటం ప్రాధాన్యం...
శ్రావణ మాసం వచ్చిందంటే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. శివుడిని, పార్వతీదేవిని, విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ భక్తులు పూజలు, అభిషేకాలు, వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇదే సమయంలో...
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాలను ‘మంగినపూడి సాగర తీర మహా గణపతి ఉత్సవ...
1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? — ప్రశాంత్ పోల్ 17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు ఢిల్లీ ప్రజలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి కేంద్రంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా...
తిరుమల: శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు సూచించింది. దర్శనం, ఆర్జిత సేవలు,...
బెంగళూరు: వివాహం జరిగిన మూడు రోజులకే భర్త ‘తలాక్’ చెప్పి భార్యను ఇంటి నుంచి బయటకు పంపించాడని ఆరోపిస్తూ బెంగళూరులో ఓ యువతి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. భర్త షేక్ ఉప్రన్పై శారీరక వేధింపులు, అదనపు కట్నం కోసం ఒత్తిడి,...
శ్రీనగర్: కాశ్మీర్లో 36 ఏళ్ల క్రితం జరిగిన హిందూ తండ్రీకొడుకుల హత్య కేసులో దర్యాప్తు సంస్థలు మరోసారి కదిలాయి. 1990లో కశ్మీరీ పండిట్ రచయిత, సామాజిక కార్యకర్త సర్వానంద్ కౌల్ ‘ప్రేమి’, ఆయన కుమారుడు వీరేంద్ర కౌల్ హత్యకు సంబంధించిన కేసులో...