NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

‘డెయిరీ క్వీన్‌’గా నిలిచిన దర్యాబెన్‌ స్ఫూర్తిదాయక గాథ

మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాదని, అవకాశాన్ని అందిపుచ్చుకుని సంకల్పంతో ముందుకు సాగితే వ్యాపార రంగంలోనూ అద్భుత విజయాలు సాధించగలరని గుజరాత్‌కు చెందిన దర్యాబెన్‌ రాజ్‌పుత్‌...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

విత్తన బంతులతో అటవీ పునరుద్ధరణ..

అంతరించిపోతున్న అటవీ సంపదను పునరుద్ధరించేందుకు విత్తన బంతులు (సీడ్ బాల్స్) సమర్థవంతమైన మార్గమని, పచ్చని ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు విత్తన బంతుల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీలేరు అటవీ రేంజ్ అధికారి వెంకటరావు పిలుపునిచ్చారు....
News

కేరళలో క్రిస్టియన్ పాస్టర్‌పై మైనర్లపై లైంగిక దాడి ఆరోపణలు.. అరెస్టు చేయాలని నిరసనలు

తిరువనంతపురం: కేరళలోని 'ఎలోహిమ్ గ్లోబల్ వర్షిప్ సెంటర్'కు చెందిన పాస్టర్ బినూ వాజముట్టోంపై మైనర్లపై లైంగిక దాడి, అక్రమ నిర్బంధం, బలవంతపు శ్రమకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఇడుక్కి జిల్లా అనకరకు చెందిన 17 ఏళ్ల బాలుడు...
ArticlesNews

‘డెయిరీ క్వీన్‌’గా నిలిచిన దర్యాబెన్‌ స్ఫూర్తిదాయక గాథ

మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాదని, అవకాశాన్ని అందిపుచ్చుకుని సంకల్పంతో ముందుకు సాగితే వ్యాపార రంగంలోనూ అద్భుత విజయాలు సాధించగలరని గుజరాత్‌కు చెందిన దర్యాబెన్‌ రాజ్‌పుత్‌ నిరూపించారు. ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి పాలు అమ్మిన ఆమె... నేడు కోట్ల రూపాయల...
News

బంగ్లాదేశ్‌లో ఐదు నెలల్లో మైనారిటీలపై 645 ఘటనలు

బంగ్లాదేశ్‌లో 2026 ఫిబ్రవరి 12న జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం గత ఐదు నెలల్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 645 ఘటనలు నమోదైనట్లు పలు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఐన్ ఓ సలీష్ కేంద్ర (ASK), బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ...
ArticlesNews

పర్యటన పరమార్థం

పర్యటనలు బుద్ధిని వికసింపచేస్తాయి. లోకాన్ని కొత్త గవాక్షంలోంచి పరిచయం చేస్తాయి. విహారయాత్రలైనా, తీర్థయాత్రలైనా.. ఆయా సంస్కృతీ సంప్రదాయాలను పరిశీలిస్తూ, నాగరికతలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. చంచలత్వం నుంచి ముక్తులమై పరమ శాంతిని ప్రాప్తించుకోవటానికీ, పరిపూర్ణతను సాధించటానికీ అవి సాయపడాలి. గడప...
News

తిరుపతిలో ‘వందే గోమాతరం–2026’ మహాకార్యక్రమం..

గోమాత పరిరక్షణ, భారతీయ సంస్కృతి విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జూలై 10న తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 'వందే గోమాతరం–2026' మహాకార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది....
News

మొహర్రం ఊరేగింపులో 14,900 ఎలుకల మందు క్యాప్సూల్స్ స్వాధీనం.. ఫయాజ్ ప్రేమ్‌జీ అరెస్ట్

ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ విషకుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి జింక్ ఫాస్ఫైడ్ (ఎలుకల మందు)తో నింపిన 14,900 క్యాప్సూల్స్ ను...
1 2 3 2,978
Page 1 of 2978