హిందూ సంస్కృతిలో మహిళకు అత్యున్నత స్థానం కల్పించబడింది. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అనే శాస్త్రవాక్యం, మహిళ గౌరవింపబడే ఇంటిలోనే దేవతలు నివసిస్తారని తెలియజేస్తుంది....
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
భారత సైన్యం గతేడాది నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'కు, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళి అర్పిస్తూ శ్రీలంకలో ప్రముఖ దినపత్రికలు పూర్తి పేజీ ప్రకటనలను ప్రచురించాయి. కొలంబోలోని ఇంగ్లీష్, సింహళ, తమిళ పత్రికల్లో ఈ యాడ్స్ కనిపించాయి. కొలంబోలోని భారతీయ...
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై మే 12న హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న...
శ్రీశైలం దేవస్థానంలో మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు. సోమనాథ ఆలయంపై విదేశీ దాడి జరిగి 1000...
గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు మరియు ప్రాచీన దేవాలయాల పరిరక్షణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కె. శ్రీనివాస్ తెలిపారు. ధూపదీప నైవేద్య (డీడీఎన్) పథకం కింద...
హిందూ సంస్కృతిలో మహిళకు అత్యున్నత స్థానం కల్పించబడింది. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అనే శాస్త్రవాక్యం, మహిళ గౌరవింపబడే ఇంటిలోనే దేవతలు నివసిస్తారని తెలియజేస్తుంది. హిందూ కుటుంబ వ్యవస్థలో మహిళ కేవలం గృహిణి మాత్రమే కాదు; ఆమె తల్లి,...
పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో రూపొందిన కొన్ని ఆంగ్ల బాలపద్యాలు చిన్నారులలో భారతీయ సంస్కారాలు, నైతిక విలువలు పెంపొందించడంలో విఫలమవుతున్నాయని ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. కాన్పూర్లో జరిగిన ఒక విద్యా కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన, ‘జానీ జానీ...
ఈ సంవత్సరారంభంలో నేను సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్లో పాల్గొనేందుకు వెళ్లాను. సోమ్నాథ్ ఆలయంపై మొదటి దండయాత్ర జరిగి వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఈ ఆలయ పునరుద్ధరణ జరిగి...
ప్రతి ఒక్కరూ మతాచారాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటే మత విశ్వాసాలతో మమేకమైన నాగరికత కలిగిన భారతీయ సమాజం పరిస్థితి ఏమిటని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న ప్రశ్నించారు. ఆలయం తెరిస్తే తప్పని కొందరు, మూసివేస్తే తప్పని మరికొందరు... ఇలా ప్రతి...