Articles

ArticlesNews

గోమాత విశిష్టత.. సనాతన ధర్మంలో గోవుకు ఎందుకంత ప్రాధాన్యం?

సనాతన ధర్మంలో గోవుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. కామధేనువును ముక్కోటి దేవతల స్వరూపంగా భావించే సంప్రదాయం మనకు ఉంది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఐదు పవిత్ర...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

సేవాఘఢ్‌ నుంచి ఢిల్లీ వరకు భారత్‌ గోర్‌ బంజారా జోడో యాత్ర

సేవాఘఢ్‌: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్‌ నుంచి ఢిల్లీ వరకు భారత్‌ గోర్‌ బంజారా జోడో యాత్ర చేపట్టినట్లు జోడో యాత్ర ట్రస్ట్‌ సభ్యులు డాక్టర్‌ ఎస్‌.కే. మహేష్‌ బంజారా, కర్ణాటకకు...
News

చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం..

చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విశ్వ ఆయుర్వేద పరిషత్‌, వరము ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చరక జయంతి వేడుకలు ఘనంగా...
News

విశాఖపట్నం గుడిలోవలో ప్రారంభమైన RSS అఖిల భారతీయ సమన్వయ బైఠక్

విశాఖపట్నం, ఆగస్టు 19, 2026: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సమన్వయ బైఠక్ విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో గల 'విజ్ఞాన విహార్' పాఠశాలలో ప్రారంభమైంది. పూజ్యనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ, గౌరవనీయ సర్ కార్యవాహ...
News

‘వందేమాతరం’పై కాంగ్రెస్ తీరుపై బంకిమ్ వారసుడి ఆవేదన.. సోనియా గాంధీకి లేఖ

కోల్‌కతా: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ‘వందేమాతరం’ గీతం ఆలాపనకు సంబంధించిన పరిణామాలపై బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ కుటుంబ వారసుడు, పశ్చిమ బెంగాల్‌లోని నైహాటి బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో ఛటర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై...
ArticlesNews

గోమాత విశిష్టత.. సనాతన ధర్మంలో గోవుకు ఎందుకంత ప్రాధాన్యం?

సనాతన ధర్మంలో గోవుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. కామధేనువును ముక్కోటి దేవతల స్వరూపంగా భావించే సంప్రదాయం మనకు ఉంది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన ఐదు పవిత్ర గోరూపాలు నంద, సుభద్ర, సురభి, సుశీల, బహుళ విశ్వానికి మంగళాన్ని చేకూర్చేవిగా పురాణాలు...
ArticlesNews

శ్రావణం వెనుక శాస్త్రీయత

భారతదేశపు సనాతన సంప్రదాయాలు కేవలం ఆధ్యాత్మిక నమ్మకాలు మాత్రమే కావు, అవి వేలసంవత్సరాల క్రితమే రూపుదిద్దుకున్న అత్యున్నత వైజ్ఞానిక సూత్రాలు. మనం చేసే ప్రతి పూజ వెనుక, ఆచరించే వ్రతం వెనుక ఒక శాస్త్రీయత ఉంది. సమాజంలో ఐక్యతను పెంపొందించడం, ఆరోగ్యాన్ని,...
ArticlesNews

5 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
1 2 3 3,076
Page 1 of 3076