తిరుమల బ్రహ్మోత్సవాలంటే.. తొమ్మిది రోజులపాటు సప్తగిరులు భక్తి పారవశ్యంతో మార్మోగే మహోత్సవం. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం-సాయంత్రం వాహన సేవల నుంచి లక్షలాది మంది భక్తుల...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ సందర్భంగా మండపాల వెనుక మాంసాహార వంటకాలు తయారు చేయడంపై బాగేశ్వర్ ధామ్ పీఠాధీశ్వర్ ధీరేంద్ర శాస్త్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి పూజా మండపాల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హావ్రాలో నిర్వహించిన...
తిరుమల బ్రహ్మోత్సవాలంటే.. తొమ్మిది రోజులపాటు సప్తగిరులు భక్తి పారవశ్యంతో మార్మోగే మహోత్సవం. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం-సాయంత్రం వాహన సేవల నుంచి లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ వరకు, నేడు కనిపిస్తున్న వైభవం ఒకరోజులో రూపుదిద్దుకుంది కాదు. శతాబ్దాలుగా...
ఒక 16 ఏళ్ల కుర్రవాణ్ణి నీవేం చేస్తున్నావంటే ఇంటర్మీడియట్, ఎం.పి.సీ లేదా బై.పీ.సీ. అన్న సమాధానం తరచుగా వింటుంటాం. కానీ, ఇంజనీర్లు, డాక్టర్లుగా మారే క్రమంలో యువత ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి నేడు చర్చనీయాంశమైంది. మరోవైపు, నైతికపు విలువలు మరచి మాదకద్రవ్యాలకు,...
తల్లే తొలి గురువు.. తల్లే తొలి దైవం.** బిడ్డకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అందించేది తల్లి. పురాణాల్లో ఎందరో మాతృమూర్తులు తమ త్యాగం, సహనం, సంస్కారం, భక్తితో ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహనీయ మాతృమూర్తుల్లో ధ్రువుని తల్లి...
కాకినాడ జిల్లా : తుని మండలం కుమ్మరిలోవలోని తాండవ కాశీ క్షేత్రం తపోవనం ఆశ్రమానికి ఉత్తర పీఠాధిపతిగా శృంగేరి పీఠానికి చెందిన గురువులను నియమించాలని అధిక శాతం మంది భక్తులు అభిప్రాయపడ్డారు. ఆశ్రమ నిర్వహణ, వైదిక కార్యక్రమాలపై భక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం సీఈవో మురళి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం తపోవనం ఆశ్రమాన్ని సందర్శించింది. ఆశ్రమ ప్రస్తుత నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజల నుంచి బృందం అభిప్రాయాలను సేకరించింది. ఆశ్రమ ఇన్ఛార్జి రమణమూర్తి ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు సంప్రదాయానుసారంగా కొనసాగుతున్నాయని కొందరు భక్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నప్పటికీ నిర్వహణలో మరింత పారదర్శకత అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి, విధుశేఖర భారతి స్వామివార్ల అనుగ్రహంతో శృంగేరి పీఠానికి చెందిన గురువులను తపోవనం ఆశ్రమ పీఠాధిపతిగా నియమించాలని...
శ్రీకృష్ణుని జీవితం, ఆయన బోధనలు నేటి యువతకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, కర్తవ్యనిష్ఠను అందించే గొప్ప సందేశమని సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ అన్నారు. ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆహ్వానం మేరకు కళాశాలలో నిర్వహించిన...
నందిగామ: రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించి, మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించినట్లు ఆలయ ఈవో సురేష్ తెలిపారు. ఆలయ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సదరు స్థలం...