Articles

ArticlesNews

మహాపురుషుల మాతృమూర్తులు : గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవి

మహాపురుషుల జీవితాలను పరిశీలించినప్పుడు వారి వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లుల పాత్ర ఎంతో విశిష్టమైనదని తెలుస్తుంది. తల్లి ఇచ్చే ప్రేమ, సంస్కారం, ధైర్యం, నైతిక విలువలు బిడ్డ జీవితంపై...

Programs

ArticlesProgramms

భంగారం బిడాయి.. కష్టాలను తీసుకెళ్లే దేవుడి పల్లకి

డప్పుల మోత.. భక్తుల ప్రార్థనలు.. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి.. ఊరి పొలిమేర దాటిన తర్వాత పూజా సామగ్రిని అక్కడే విడిచిపెట్టడం.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్‌లో తరతరాలుగా కొనసాగుతున్న ఓ...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

16 వేల మొక్కలతో గణనాథుడు

అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ చింతామణి గణపతి ఆలయంలో 21వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా 16 వేల మొక్కలతో వినూత్నంగా రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన...
ArticlesNews

మహాపురుషుల మాతృమూర్తులు : గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవి

మహాపురుషుల జీవితాలను పరిశీలించినప్పుడు వారి వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లుల పాత్ర ఎంతో విశిష్టమైనదని తెలుస్తుంది. తల్లి ఇచ్చే ప్రేమ, సంస్కారం, ధైర్యం, నైతిక విలువలు బిడ్డ జీవితంపై చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి మహనీయులలో గౌతమ బుద్ధుడు అగ్రగణ్యుడు. ఆయనకు జన్మనిచ్చిన...
News

అస్సలాము అలైకుమ్, ఇన్‌షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి బుష్రా బానోపై హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు దాఖలైంది. అధికారిక వీడియో ప్రకటనలో ఆమె మతపరమైన అభివాదాలు, వ్యాఖ్యలను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందూ లీగల్ ఫండ్ ఈ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో బుష్రా...
News

దేవాలయాలే లక్ష్యంగా చోరీలు చేస్తున్న నిందితులు అరెస్ట్

రాత్రివేళల్లో దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16 లక్షల విలువైన ఐదున్నర కిలోల వెండి, తులం బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం శ్రీకాకుళం...
News

బెంగాల్ లో 252 మదర్సాల మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు

పశ్చిమ బెంగాల్‌లో గుర్తింపు లేని మదర్సాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వే అనంతరం నిబంధనలు పాటించని 252 ప్రభుత్వేతర, ప్రైవేట్ మదర్సాలను మూసివేయాలని అధికారులు సంచలన ఆదేశాలు జారీ చేశారు. మరో 100 మదర్సాలకు మౌలిక సదుపాయాలు,...
News

బిర్యానీ ప్రకటనలో గణపతి.. యజమాని అరెస్ట్

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రమోషనల్ బ్యానర్ తీవ్ర వివాదానికి దారితీసింది. చికెన్ బిర్యానీ ప్రకటనలో గణేశుడి చిత్రాన్ని వాడటంతో మత మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఫిర్యాదులపై తమిళనాడు పోలీసులు ఓ బిర్యానీ షాపు యజమానిని అరెస్ట్ చేశారు. ఈ...
News

ఆర్ఎస్ఎస్ సేవ భారతదేశ సేవా సంప్రదాయానికి ప్రతిబింబం : ఉప రాష్ట్రపతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్దపు సేవ భారతదేశ సేవా సంప్రదాయానికి ప్రతిబింబమని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల సేవా కార్యక్రమాలపై తెలంగాణ మాజీ గవర్నర్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రచించిన “ఎ...
News

సంఘ్ భారత దేశ ఆత్మ : మన్మోహన్ వైద్య

లక్నో : ఆర్ఎస్ఎస్ అనేది యావత్ సమాజానికి సంబంధించిన సంస్థ అని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు మన్మోహన్ వైద్య అన్నారు. ఏకత్వ భావనతో సమాజాన్ని ఏకం చేయడమే సంఘ కార్యంలోని సారాంశం అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్య శతాబ్ది...
1 2 3 3,128
Page 1 of 3128