వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు విస్తరిస్తున్న కొద్దీ సంప్రదాయ సాగు విధానాలు, పాతతరం విత్తనాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల...
డప్పుల మోత.. భక్తుల ప్రార్థనలు.. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి.. ఊరి పొలిమేర దాటిన తర్వాత పూజా సామగ్రిని అక్కడే విడిచిపెట్టడం.. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పుర్లో తరతరాలుగా కొనసాగుతున్న ఓ...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేంకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన 25 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిందని, సత్ప్రవర్తన కింద లభించిన రెమిషన్ (శిక్షా కాలం తగ్గింపు) కూడా పరిగణనలోకి...
ఉన్నత హోదాలో ఉన్న అధికారులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదివించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ, దీనికి భిన్నంగా టీటీడీ జేఈవో, ఐఏఎస్ అధికారి ప్రభల గోపీనాథ్ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తన ఇద్దరు కుమారులను...
జబల్ పూర్ : విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు ఈ నెల 11 న ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జబల్ పూర్ లోని సరస్వతీ శిక్షా పరిషత్ లో...
ఆదోని పట్టణంలో గణేష్ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదుట పట్టణ గణేష్ ఉత్సవాల ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....
ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాల షూటింగ్లకు స్వర్గధామంగా నిలిచిన కశ్మీర్.. ఉగ్రవాదం కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఒకనాడు పదికి పైగా థియేటర్లతో సందడిగా కనిపించిన లోయలో చివరకు ఒక్క సినిమా హాలు కూడా లేకుండా పోయింది. థియేటర్లపై ఉగ్రవాదుల బెదిరింపులు, దాడులు,...
అమరావతి: వినాయక చవితి పర్వదినాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ చూపిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రపదేశ్ గణేష్...
శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అరవణ, అప్పం ప్రసాదాల పంపిణీలో విజిలెన్స్ అధికారులు భారీ ఆర్థిక వ్యత్యాసాలను గుర్తించారు. ప్రసాదం కొరతగా ఉండటం, అలాగే పాడైన ప్రసాదం పేరుతో నమోదు చేసిన లెక్కలకు వాస్తవ పరిస్థితులకు మధ్య తేడాలు ఉన్నట్లు...
వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు విస్తరిస్తున్న కొద్దీ సంప్రదాయ సాగు విధానాలు, పాతతరం విత్తనాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో...