సంప్రదాయ వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, పోడు వ్యవసాయం గురించి మనమంతా విన్నాం. అయితే 'యోగిక' వ్యవసాయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 'యోగిక'...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
వర్షాధార వ్యవసాయానికి పీఎండీఎస్ (PMDS - Pre-Monsoon Dry Sowing) విధానం ఒక వరంలాంటిదని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో పీఎండీఎస్...
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. పాలక మండలి చైర్మన్గా అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి ఆశోక్గజపతిరాజును కొనసాగిస్తూ 16 మంది సభ్యులు, మరొక ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులతో రాష్ట్ర ప్రభుత్వం పాలక...
సంప్రదాయ వ్యవసాయం, విస్తృత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, పోడు వ్యవసాయం గురించి మనమంతా విన్నాం. అయితే 'యోగిక' వ్యవసాయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 'యోగిక' వ్యవసాయంలో భాగంగా రైతులు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 20 నుంచి 30...
ఆకాశంలో తారలను గమనించటంతో ఆరంభమైన జ్యోతిష్యశాస్త్రం తరువాత అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇది భవిష్యత్తును చెప్పేది మాత్రమే అనుకోరాదు. ఇది మూడు భాగాలు` సిద్ధాంత, సంహిత, హోర. కల్పారంభం నుండి గ్రహ గణితం కలిగిన దానిని సిద్ధాంతమని, ఒక మహాయుగం నుండి...
ఒకప్పుడు విద్య అనగానే గురుకులాలే గుర్తుకు వచ్చేవి. అక్కడ విద్యార్థులంతా ఒక చెట్టు కింద కూర్చొని, గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు చాలామంది చిన్నారులు పుస్తకాల కంటే మొబైల్ ఫోన్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇలాంటి...
సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు. ఇందుకోసం జీరీ టాలరెన్స్ పాలసీని అనుసరించనున్నామనీ, దేశ సరిహద్దులను మూసివేసేందుకు ఏడాదిలోగా సమగ్ర 'స్మార్ట్ బోర్డర్' పాలసీని తీసుకురానున్నామని చెప్పారు. అక్రమ వలసదారులను వెనక్కి తిప్పిపంపుతామని...
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో లక్ష్మీనగరం, కలగొట్ల, సూదేపల్లి గ్రామాల రైతులు మూడు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నారు. 1958లో వారి పూర్వీకులు భూములను కొనుగోలు చేసుకుని రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. రిజిస్ర్టేషన్ ఉండడంతో రెవెన్యూ అధికారులు పట్టాదారు...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, రైల్వే ప్లాట్ఫామ్పై నిలబడి ఉన్న యువతుల అశ్లీల ఫోటోలను రహస్యంగా తీస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గఫూర్ ఖాన్ గా గుర్తించినట్లు...