వార్షిక పరీక్షలు పూర్తి అయిన తర్వాత విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆతిథ్యం ఇచ్చే వేసవి సెలవుల కోసం విద్యార్థిలోకం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది. ఏడాదిలో ఒక్కసారి లభించే...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
మహానగరం ముంబై (1993) వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేంకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్చుగల్ ఒప్పందం ప్రకారం తన 25 ఏళ్ల జైలు శిక్ష ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి తక్షణమే...
వార్షిక పరీక్షలు పూర్తి అయిన తర్వాత విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆతిథ్యం ఇచ్చే వేసవి సెలవుల కోసం విద్యార్థిలోకం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది. ఏడాదిలో ఒక్కసారి లభించే సుమారు రెండు మాసాల సెలవులు యువతకు ఎన్నో రకాల అనుభవాలను మూటకట్టి పెడతాయి....
విశ్వంలో అద్భుతమైన సృష్టి ‘భూమి’ అయితే, ఆ సృష్టిలో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ‘మానవ శరీరం’. పచ్చని ప్రకృతి ఒక మహా కావ్యం అయితే, మనిషి అందులో ఒక అక్షరం. భూమికి, శరీరానికి ఉన్న సంబంధం కేవలం నివాసానికి సంబంధించింది కాదు....
దక్షిణ భారతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన టిప్ప్పు సుల్తాన్ 4వ మైసూర్ యుద్ధంలో మరణించాడు. దానితో దక్షిణ భారతాన్ని బ్రిటిష్ వారు వెల్లస్లీ ఆధ్వర్యంలో సైన్య సహకార పద్ధతికి ఒప్పించారు. దానిలో భాగంగా హైదరాబాద్లోని బ్రిటిష్ రాజప్రతినిధి పాట్రిక్ నిజాం ఆలీఖాన్తో...
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులు, మానసిక హింస, మత మార్పిడి యత్నాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన కార్పొరేట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది....
ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో ఈ నెల 19 నుంచి చార్ ధామ్ యాత్ర సందడి మొదలుకానుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 22 నుంచి రుద్రప్రయాగ్లోని కేదార్నాథ్, 23...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ బ్రాంచ్లో వెలుగుచూసిన మత మార్పిడి కేసులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుల మొబైల్ ఫోన్ల నుండి లభించిన రెండేళ్ల నాటి ఒక ఫోటో ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితులను...
శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై...