NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

రాజ్యాధికారమూ దైవకార్యమే..!

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి (జూన్‌ 27) ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం సింహాల్లా గర్జించడంకాదు, గర్జించే సింహాలను, గడగడ లాడించిన చరిత్ర మనది. భారతచరిత్రలో క్రీ.శ.712లో దాహిర్‌ ‌రాజు...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

అయోధ్య శేషావతార ఆలయ ధ్వజారోహణం..

అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శేషావతార ఆలయ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 11 మంది సాధు సంతులు హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 4,000 మంది భక్తులు హాజరయ్యారు....
News

వృద్ధులకు సేవ చేయడం పవిత్రమైన బాధ్యత : భయ్యాజీ జోషి

కుటుంబాల్లో వున్న వృద్ధులకు సేవ చేయడం అనేది కేవలం సేవ కాదని, అదో పవిత్రమైన బాధ్యత అని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు. అలాగే ఆరెస్సెస్ కి చెందిన వృద్ధ ప్రచారకుల పట్ల బాధ్యతాయుతమైన, ఆప్యాయతతో...
News

బెంగళూరు వేదికగా ‘‘ విద్యా భారతి’’ అఖిల భారతీయ సమావేశాలు

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లింక్ ఇంటర్నేషనల్ సెంటర్ లో విద్య భారతి అఖిల భారతీయ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సభ్యులు పాల్గొన్నారు. రాబోయే కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో...
News

కనిష్కను కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే : 41 ఏళ్ల తర్వాత అంగీకరించిన కెనడా

ఖలిస్థానీ ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబిస్తూ.. వారికి పరోక్షంగా మద్దతిస్తూ, ఆశ్రయమిస్తూ వచ్చిన కెనడా తన వైఖరిని మార్చుకుంటోందా..? అవుననే సమాధానం వస్తోంది. ఎయిరిండియా కనిష్క విమాన ప్రమాదం జరిగి నాలుగు దశాబ్దాల గడిచిన తర్వాత తొలిసారి.. 329 మంది ప్రాణాలను...
News

తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం..

తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇటీవల టీటీడీ ఈవో ఎం....
News

విజయనగరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం

విజయనగర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలక ఘట్టమైన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 10.47 గంటలకు సింహలగ్నంలో ఈ మహోత్సవాన్ని సింహాచలం దేవస్థానం వేదపాఠశాల...
News

దేవాలయ గోశాలలు గోసంరక్షణకు, సనాతన సంస్కృతికి ప్రతీకలు

దేవస్థానాల్లో గోశాలల నిర్వహణ కేవలం పశుసంరక్షణకే పరిమితం కాకుండా, సనాతన ధర్మం, గోసంరక్షణ, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (సిటా) డైరెక్టర్‌, మాజీ దేవదాయశాఖ కమిషనర్‌ ఎన్. ముక్తేశ్వరరావు అన్నారు. నిరంతర పర్యవేక్షణ, శాస్త్రీయ నిర్వహణ...
News

అమర్‌నాథ్ యాత్రపై పటిష్ఠ నిఘా

జులై 3న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' అనే సమగ్ర నిఘా, భద్రతా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. యాత్రా మార్గంలో నిరంతర నిఘా...
1 2 3 2,975
Page 1 of 2975