NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

25 నందనవనాలు సృష్టించిన ప్రభునాథ్

పర్యావరణ పరిరక్షణకోసం కొందరు మాత్రం దశాబ్దాల పాటు ప్రకృతి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రభునాథ్ షాహీ ఒకరు. రిటైర్మెంట్ అనంతరం...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

చేతులెత్తేసిన పాకిస్థాన్‌ ప్రభుత్వం..

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వ గోధుమల కొనుగోలు వ్యూహం అట్టర్ ప్లాప్ కావడంతో.. దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడింది. మార్కెట్‌లో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఆకాశాన్నంటాయి. జనం భారీ ధరలు...
News

మేజర్‌ అభిలాషకు ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌’ పురస్కారం

భారత సైన్యంలో యుద్ధ హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించిన మేజర్‌ అభిలాష బరాక్‌ ప్రతిష్టాత్మక ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ అవార్డును అందుకున్నారు. పశ్చిమాసియా దేశం లెబనాన్‌లో మహిళలు, బాలికల కోసం చేపట్టిన...
News

ఇరాన్‌కు ఆర్థిక సాయం చేసిన ఇద్దరు భారత ముస్లింలను అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు

భారతదేశానికి చెందిన కొందరు వ్యక్తులు విదేశాలలో నివసిస్తూ, అక్కడి స్థానిక చట్టాలు , అంతర్జాతీయ రాజకీయ వ్యూహాలను ఖాతరు చేయకుండా ప్రవర్తించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలోని దమ్మామ్ నగరంలో నివసిస్తున్న ఇద్దరు భారతీయ ముస్లిం లు,...
News

అస్సాం పాఠశాలలో బీఫ్ వివాదం.. ఐదుగురు విద్యార్థుల బహిష్కరణ

అస్సాంలోని గోల్‌పారా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బాక్స్‌లో బీఫ్ తీసుకువచ్చిన ఘటన వివాదాస్పదంగా మారింది.** సహ విద్యార్థులకు ఆ ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో ఐదుగురు ముస్లిం విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు పాఠశాల యాజమాన్యం సిద్ధమైంది. ఈ...
News

దేశహితం పట్ల నిబద్ధత కలిగిన సమాజాన్ని నిర్మించడమే సంఘ్ లక్ష్యం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది కేవలం సంబరాలు జరుపుకునే సందర్భం కాదని, నూతన సంకల్పాన్ని తీసుకోవడానికి, దేశ నిర్మాణ కార్యం మరింత వేగిరం చేయడానికి ఉద్దేశించిన సంవత్సరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ఉద్బోధించారు.బిహార్...
News

బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలోనే ఉంది.. భారతీయ శైలిలోకి మార్చాలి: కంగనా రనౌత్

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ భారతీయ నర్సింగ్ వ్యవస్థలో ఇప్పటికీ బ్రిటిష్ వలస పాలన ప్రభావం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నర్సుల యూనిఫాం ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి నమూనాలను అనుసరిస్తోందని, వాటిని భారతీయ సంస్కృతి, అవసరాలకు అనుగుణంగా...
News

మరాఠా-యూదుల బంధం గురించి తెలుసా?

మరఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనకీర్తి మరోసారి ప్రపంచవ్యాప్తం కానుంది. ఇజ్రాయెల్‌లో శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా యూదులు శతాబ్దాలుగా హింసను ఎదుర్కొన్నప్పటికీ భారత్‌లో మాత్రం...
ArticlesNews

25 నందనవనాలు సృష్టించిన ప్రభునాథ్

పర్యావరణ పరిరక్షణకోసం కొందరు మాత్రం దశాబ్దాల పాటు ప్రకృతి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రభునాథ్ షాహీ ఒకరు. రిటైర్మెంట్ అనంతరం విశ్రాంతి జీవితాన్ని గడపకుండా, పచ్చదనం పెంపుదలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రైసిటీ ప్రాంతంలో అనేక...
1 2 3 2,943
Page 1 of 2943