భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని కుల్గాం నివాసి జాకీర్ గనిగా గుర్తించారు. ఇతడు 2024లో లష్కరే తోయిబాలో చేరినట్లు, భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో...
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రావలకోట్లో నిర్వహించిన భారీ నిరసన సభలో...
ఆగ్రాలోని తాజ్ మహల్ గతంలో 'తేజో మహాలయ్' అనే శివాలయం అని పేర్కొంటూ దాఖలైన న్యాయపోరాటంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశానికి సంబంధించిన రిట్ పిటిషన్ను హరి శంకర్ జైన్తో పాటు మరో నలుగురు అలహాబాద్ హైకోర్టులో దాఖలు...
కొన్ని హిందూ దేవాలయాల్లో ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నిషేధం. భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటి నిబంధనలను ఉల్లంఘించిన ఓ భక్తుడు ఇప్పుడు పోలీసు చర్యలను ఎదుర్కొంటున్నాడు. బద్రీనాథ్ ధామ్ గర్భగుడిలో స్పై...
గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు.. సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖా మంత్రి జువాల్ ఓరం అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో రెండు రోజుల గిరిజన జాతీయ...
దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను...
పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా. దీనినే(దాటుడు) అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమవగానే...
శ్రీ అమర్నాథ్ యాత్రకు కీలక ప్రవేశ మార్గమైన జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా చందన్వాడిలో భారత సైన్యం భారీ జాతీయ జెండాను ఆవిష్కరించింది. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ త్రివర్ణ పతాకం 250 అడుగుల ఎత్తులో...