మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ‘నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? నన్నెవరు నడిపిస్తున్నారు?’ ఈ ప్రశ్నలకు సమాధానంగా...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దరిమిలా భారత సైన్యం చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వద్ద...
భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో నేపాల్ విదేశాంగశాఖ రంగంలోకి...
తమిళ మహాకవి, జ్ఞానద్రష్ట తిరువళ్ళువర్ ను సనాతన ధర్మ సంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల, విభూతితో అలంకరించిన చిత్రపటాన్ని చెన్నైలోని తమిళనాడు లోక్ భవన్ లో నిర్వహించిన తిరువళ్ళువర్ దినోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించారు. అయితే ఈ చిత్రపటంపై తమిళనాడు...
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ దురంధర్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ను పోలినట్టు ఉన్న బడే సాహెబ్ క్యారెక్టర్ మరణశయ్యపై ఉండటం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. దీంతో తమ పరపతి దెబ్బతిన్నదని భావిస్తున్న దావుద్ గ్యాంగ్ (డీ-కంపెనీ) ఇమేజీని పునరుద్ధరించుకునేందుకు ముంబైలో...
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత దేశ 11 వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఒక శాశ్వత మ్యూజియం కొలువుదీరనుంది. సుమారు ఎనిమిదేళ్ల పరిశోధన, ప్రణాళిక తర్వాత ‘ఇండియా హెరిటేజ్ సెంటర్’ పేరుతో ఈ ప్రతిష్ఠాత్మక...
మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా ఆరెస్సెస్ విజయదశమి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిందంటూ 15 మంది ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను హైకోర్టు రద్దు చేసింది.ఈ విజయ దశమి ఉత్సవం వల్ల...
ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణకు త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన తెలిపారు. ఏఐ ఆధారిత క్యూలైన, క్రౌడ్ మేనేజ్మెంట్ అమలులోకి తెస్తామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠంలో వెలసిన గవి సిద్ధేశ్వరుడిని,...
కొచ్చి (కేరళం): హిందుత్వమే భారతదేశానికి మౌలిక సారం, సైద్ధాంతిక పునాది అని, ఈ సనాతన పునాదిపై దృఢంగా నిలబడినప్పుడే దేశం సమగ్ర అభివృద్ధి సాధించగలదని ప్రజ్ఞా ప్రవాహ్ జాతీయ కన్వీనర్ జె. నందకుమార్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కొచ్చి...