NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

సత్లెజ్ చిత్రం భావ ప్రకటనా స్వేచ్ఛకి నిదర్శనమా?

- ప్రదక్షిణ హిందీ సినిమా సత్లెజ్ గురించిన వివాదం ముదురుతోంది. ఇది ఖలిస్థానీ సానుభూతిపరుడు, మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

ప్రవీణ్ నెట్టారు హత్య కేసు : నాలుగేళ్లుగా తప్పించుకుంటున్న నిందితుల అరెస్ట్

కర్నాటకకి చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో కీలక పురోగతి సంభవించింది. నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో పెద్ద పురోగతి సాధించినట్లు అయ్యింది. కర్ణాటకలోనే అత్యంత...
ArticlesNews

సత్లెజ్ చిత్రం భావ ప్రకటనా స్వేచ్ఛకి నిదర్శనమా?

- ప్రదక్షిణ హిందీ సినిమా సత్లెజ్ గురించిన వివాదం ముదురుతోంది. ఇది ఖలిస్థానీ సానుభూతిపరుడు, మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం మీద రూపొందించిన చిత్రం. ప్రఖ్యాత నటుడు దిల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రలో నటించిన...
News

సనాతన ధర్మమే శాశ్వత జీవన విధానం : గరికపాటి నరసింహారావు

అనకాపల్లి: సనాతన ధర్మం శాశ్వతమైన జీవన విధానమని, మానవుడు ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలను నిర్దేశించే దివ్యమైన ధర్మవ్యవస్థ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. అనకాపల్లి పట్టణంలోని పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో శ్రీవివేకానంద ఛారిటబుల్...
News

గుజరాత్‌లో జగన్నాథ రథయాత్రకు ముందు.. ఐదుగురు అనుమానితుల అరెస్ట్

అహ్మదాబాద్: గుజరాత్‌లో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) అప్రమత్తమైంది. భద్రతా చర్యల్లో భాగంగా సిద్ధార్థ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఐదుగురిని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో...
News

హిందూ రాష్ట్రం’పై రామ్‌దేవ్ బాబా స్పష్టీకరణ..

యోగ గురువు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా 'హిందూ రాష్ట్రం' భావనపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలో ముస్లింలకు, క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదం లేదని, 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన...
News

అమర్‌నాథ్ యాత్ర: 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం

అమర్‌నాథ్ యాత్ర-2026 అత్యంత భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే 2.75 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహలోని హిమలింగాన్ని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. యాత్రికుల తాకిడి రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. జమ్మూ నుంచి 5,335...
News

ఖలిస్థాన్ ఉగ్రవాదం.. మూగజీవాలపై ఘోరం

ప్రముఖ నటుడు దిల్‌జీత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' చిత్రం 1990ల కాలంలో పంజాబ్‌లో జరిగిన అకృత్యాలను, వాటిపై పోరాడిన జస్వంత్ సింగ్ ఖల్రా కథను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాదం ఉద్ధృతంగా ఉన్న ఆ రోజుల్లో పౌరులు, పోలీసులు, ఉగ్రవాదులు.....
News

మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాద శిక్షణ.. బంగ్లాదేశ్‌లో పట్టుబడిన ఉగ్ర సంస్థ..

బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద సంస్థ పట్టుబడింది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థపై ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ‘‘ఫతాహ్ కాంబాట్ సిస్టమ్(ఎఫ్‌సీఎస్)’’ పేరుతో ఈ సంస్థ పలువురికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తోంది....
1 2 3 3,009
Page 1 of 3009