భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
తాలిబన్ పాలకులు అఫ్గానిస్థాన్లో మహిళలపై విధించిన కఠిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని, దేశంలో తీవ్రవాదులను నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. 2027 జూన్ 17 వరకు అఫ్గాన్లో ఐరాస ప్రతినిధులు ఉండేందుకు, అక్కడ మానవతా సాయాన్ని అందించేందుకు...
పాకిస్థాన్లో ప్రజాస్వామ్య పాలన అనేది కేవలం ఒక ప్రహసనమని.. అక్కడ తెరవెనుక అంతా సైన్యం, నిఘా సంస్థల మాటే నడుస్తుందని అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుంచో చెబుతున్న పచ్చి నిజం. ఇప్పుడు అదే నిజాన్ని స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రే...
ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లోని గైబందా జిల్లాలో కొందరు ఇస్లామిస్ట్ కార్యకర్తలు శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరి అవమానించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని...
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ఉగ్రవాద-నేరపూరిత ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రట్టు చేసింది. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఏడుగురు సభ్యులను అరెస్టు...
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోట నాగవరం గ్రామంలో రైతుల సమక్షంలో ఘన జీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఘన జీవామృతం తయారీ విధానం, దాని ప్రయోజనాలపై అవగాహన...
మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో నిర్వహించిన “ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత” కార్యక్రమంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము, అభివృద్ధికి మరియు సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...
బంగ్లాదేశ్లోని గైబంధా ప్రాంతంలో హిందూ దేవాలయ నిర్మాణ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ మౌలికవాదులు, జిహాదీ వర్గాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, ఈ పరిణామాలపై ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని వీక్లీ బ్లిట్జ్ సీనియర్ ఎడిటర్, మైనారిటీ హిందువుల హక్కుల పరిరక్షకుడు...
పాకిస్థాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ మద్దతుతో భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రముఠాను ఛేదించారు ఢిల్లీ పోలీసులు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ఆరుగురు ఉత్తర్ప్రదేశ్లోని గాజియాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. గాజియాబాద్లో అరెస్టైన ఆరుగురిలో నలుగురు...