స్వాతంత్య్ర ఉద్యమాన్నిగానీ... బ్రిటిష్పై పోరాటాన్నిగానీ... 1947కు ముందు జరిగిన చరిత్రనుగానీ పెద్దగా పట్టించుకోని... అవిభాజ్య భారత్తో బంధాన్ని తమ విద్యార్థులకు బోధించని పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా... 5వేల...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆలయ పరిసరాల్లో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి ఈ...
ప్రస్తుతం నడుస్తోంది AI యుగం. AI సాంకేతికత సమాచారం కోసం వినియోగిస్తే బాగుంటుంది. కానీ.. రాయ్ పూర్ లో మాత్రం సాంకేతికతను ఉపయోగించి, హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఇలాంటి కేసే వెలుగులోకి వచ్చింది.ఒక క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న...
శ్రీవేంకటేశ్వరస్వామివారి క్షేత్రమైన తిరుమలలో ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని జీఎన్సీ పార్క్, గీతా పార్క్, నామాల పార్క్తో పాటు పలు ఉద్యానవనాలను...
శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం మగవారికే పరిమితమైన చారిత్రాత్మక ‘పాగ్ కా దస్తూర్’ (తలపాగా చుట్టే వేడుక)ను 13...
తమిళనాడులోని రామనాథపురంలో పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి సమాధి మట్టి కుండలు, ప్రత్యేక చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి మెగాలిథిక్ యుగం (బృహత్ శిలా యుగం) నాటివని భావిస్తున్నారు. ఈ చారిత్రక వస్తువుల గురించి...
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. భక్తిశ్రద్ధల మధ్య స్వామివారికి సప్త పుణ్యనదుల జలాలతో ప్రత్యేక మహాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గంగా, యమున, సరస్వతి, కావేరి, గోదావరి,...
విశ్వప్రసిద్ధ పూరీ క్షేత్రం లక్షల మంది భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగింది. జ్యేష్ఠపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనల (చతుర్థామూర్తులు) స్నానయాత్ర వైభవంగా నిర్వహించారు. 7లక్షల మంది భక్తులు ఈ వేడుకను వీక్షించారు. ఒడిశా సీఎం మోహన్చరణ్ మాఝి,...
హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు కాశ్మీరీ ముస్లిం నేతలతోపాటు పౌర సంఘాల నేతలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ యాత్ర విజయవంతం కావాలని వారంతా ఆకాంక్షించారు. తాము...