NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

ఆధ్యాత్మిక జీవన ప్రస్థానం

నిత్యజీవితంలో శారీరక అనారోగ్యాలు, మానసిక రోదనలు, ఆర్థిక బాధలు, ఆత్మీయులతో కలహాలు వంటి ఆవేదనలు, ఆందోళనలూ మనల్ని పీడిస్తుంటాయి. వీటన్నింటినీ మించిన భయానక దుఃఖం మరణం. అది...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

రోహింగ్యా క్యాంపుల్లో తీవ్రవాద కార్యకలాపాలు.. బంగ్లాదేశ్‌లో కలకలం

బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థి శిబిరాల్లో మానవతా సాయం ముసుగులో పాకిస్థాన్, టర్కీలకు చెందిన కొన్ని అంతర్జాతీయ ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు (NGOs) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఒక నివేదిక సంచలన ఆరోపణలు చేసింది. కాక్స్ బజార్ ప్రాంతంలోని ఈ శిబిరాలను, వాటి పరిసరాలను...
News

మహిళల్ని హింసించేందుకు ‘‘హ్యాండ్ బుక్’’.. యజీదీ మహిళలపై అకృత్యాలు..

ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని ఎలా హింసించాలి, వారిని ఎలా లైంగికంగా వేధించాలి అనే దానిపై ఏకంగా ఒక పుస్తకాన్నే రాసింది. ప్రజల్ని చంపడమే కాకుండా, మహిళల్ని బానిసలుగా చేసుకుని వారిని ఎలా చూడాలనే దానిపై...
News

సమతుల్య ఎరువుల వినియోగంతోనే నేల సురక్షితం

విచక్షణారహితంగా రసాయన ఎరువులను వినియోగించడం వల్ల భూసారానికి నష్టం కలుగుతుందని, సమతుల్య ఎరువుల వినియోగంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి నేల తల్లిని పరిరక్షించుకోవాలని ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, ఆత్మ పీడీ రత్న మంజుల రైతులకు సూచించారు....
News

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలందించడమే లక్ష్యం

తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్‌, దాల్‌ మిల్లర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
News

అర్చకుల విదేశీయానంపై తిరిగి విచారించండి

దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే ఏ అర్చకుడైనా విదేశీయానం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయంలో అర్చకత్వం (పూజా కార్యక్రమాలు) నిమిత్తం అనుమతించరాదంటూ 2010లో ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను, అలాగే ఇందుకు సంబంధించి 2024లో శృంగేరి...
News

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లికి విశేష పూజలు

ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ జీవనాధారమైన మత్స్య పరిశ్రమకు, మరపడవలకు మరియు మత్స్యకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. మత్స్యకారులు, బోటు యజమానులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు....
News

మహానంది పుణ్యక్షేత్రంలో “యోగాంధ్ర–2026” కార్యక్రమం

భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన మహోన్నత ఆధ్యాత్మిక-ఆరోగ్య సాధన అయిన యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానంది...
ArticlesNews

ఆధ్యాత్మిక జీవన ప్రస్థానం

నిత్యజీవితంలో శారీరక అనారోగ్యాలు, మానసిక రోదనలు, ఆర్థిక బాధలు, ఆత్మీయులతో కలహాలు వంటి ఆవేదనలు, ఆందోళనలూ మనల్ని పీడిస్తుంటాయి. వీటన్నింటినీ మించిన భయానక దుఃఖం మరణం. అది తీరని శోకాన్ని కలిగించి గుండెను రగిలిస్తుంది. కానీ అలా వ్యథ చెందడం సరికాదని...
1 2 3 2,949
Page 1 of 2949