కార్పొరేట్ జిహాద్" అనేది ఇటీవల భారతీయ ఐటీ (IT), కార్పొరేట్ రంగాల్లో వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద అంశం. సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
మన్యంలో అడవి మనకు తల్లి వంటిదని, దానిని అన్ని విధాలా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లికార్జునరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబందలో సిఫా ట్రస్ట్...
కార్పొరేట్ జిహాద్" అనేది ఇటీవల భారతీయ ఐటీ (IT), కార్పొరేట్ రంగాల్లో వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద అంశం. సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారు కీలక పదవులను ఆక్రమించి, వ్యవస్థీకృత పద్ధతిలో హిందూ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని...
పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల మాస్టర్ప్లాన్పై జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, డిఎఫ్వో కృష్ణప్రియ, ఆలయ ఈవో డి.చంద్రశేఖర్లు సమావేశంలో పాల్గొన్నారు. ధృమతరు కన్సల్టెంట్స్ సంస్థ అర్కిటెక్...
హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
‘హనుమంతుడు భక్తికి, శక్తికి, జ్ఞానానికి, నిస్వార్థ సేవకు మారుపేరు. ఇది యువతకు ఆదర్శం కావాలి. హనుమంతుని జీవితం గురించి తెలియజేసి, ఆయన స్ఫూర్తిని యువతలో నింపడమే శోభాయాత్ర ముఖ్య ఉద్దేశం’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో...
శ్రీకాకుళం నగరంలోని ఉపనిషన్ మందిరంలో జరుగుతున్న వజ్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యారణ్య మహర్షుల జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ పండితుడు తెన్నేటి విక్రమశర్మ ప్రధాన ప్రసంగం...
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని రామాలయం చుట్టూ ఉన్న భూమి అక్రమణకు గురవుతోందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు డిమాండ్ చేశారు. వారంతా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ భాస్కర అప్పారావుకు...
చిన్నతనం నుంచి అమ్మ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తన కోరికలను పక్కన పెట్టి అణుక్షణం మన గురించే ఆలోచిస్తుంది. అలాంటి అమ్మ రుణాన్ని తీర్చుకోవడం మనకు సాధ్యం కాదు. అలాంటిది ఒకవేళ ఆ తల్లి కోరికను తీర్చే అవకాశం...