ప్రతి మెతుకూ బ్రహ్మస్వరూపంగా భావించగలిగితే, తినే తీరులో గౌరవం, శాంతి, ఆరోగ్యభద్రత – ఇవన్నీ కలుగుతాయి. శరీరంలో ఆమ్లత తగ్గుతుంది. అరిగే ప్రక్రియ తేలికవుతుంది. తినే పరిమాణం...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం గంగోత్రి ఆలయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు, యమునోత్రిలో మధ్యాహ్నం 12.35 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ వందలాదిగా...
హైదరాబాద్ లో సంచలనం రేపిన లవ్ జిహాద్ కేసుకి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తూ బాధితురాలే ఈ విషయాలన్నీసోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి, బయటపెట్టింది. ‘‘లవ్ జిహాద్’’ అనేది నిజంగా వుంది.. దానికి...
కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, నగర పోలీసు కమిషనరేట్ ఒక మహత్తర లక్ష్యాన్ని స్వీకరించింది. సమాజంలోని నిరాశ్రయుల జీవితాల నుంచి చీకటిని తొలగించి, వెలుగును నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 'మిషన్ జ్యోతిర్గమయ' పేరిట, వారు నిరుపేదలను తమ ఆశ్రయంలోకి తీసుకుని,...
ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో 10 మంది సీపీఎం కార్యకర్తలకు శిక్షపడింది. 2011లో జరిగిన ఒక బాంబు దాడి ఘటనలో, RSS-BJP కార్యకర్తలను హత్య చేయడానికి ప్రయత్నించినందుకు 10 మంది సీపీఎం కార్యకర్తలను కన్నూర్ లోని తాలిపరంబలోని న్యాయస్థానం దోషులుగా...
పాకిస్తాన్ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతూ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తొలిసారిగా సముద్ర దాడులకు తెగబడింది. గతంలో భూభాగంపైన మాత్రమే దాడులు చేసిన BLA, ఇప్పుడు ఏకంగా సముద్రంలోకి ప్రవేశించి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం కలకలం...
సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజామున ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబం స్వామివారికి తొలి చందన సమర్పణ చేసి దర్శనం చేసుకుంది. రాష్ట్ర...
వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆరెస్సెస్ ఉద్దేశమని విద్యాభారతి దక్షిణ క్షేత్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి లింగం సుధాకర్రెడ్డి అన్నారు. ఆరెస్సెస్ రాజకీయ పార్టీ కాదని, రాజకీయాలతో సంబంధం ఉండదని వివరించారు. ఈ...
అస్సామీలు కొత్త సంవత్సర ఆగమనంగా భావించే ‘బోహాగ్’ నెల ఆరంభంతో రాష్ట్రమంతా వేడుకలు మొదలయ్యాయి. స్థానిక జానపద నృత్యం ‘రొంగాలీ బిహూ’ ఈ వేడుకల ప్రత్యేకత. గురువారం నాగావ్ జిల్లాలోని పురనీగుదామ్లో 1,500 మంది నృత్య కళాకారిణులు డప్పు చప్పుళ్ల నడుమ...