- ప్రదక్షిణ హిందీ సినిమా సత్లెజ్ గురించిన వివాదం ముదురుతోంది. ఇది ఖలిస్థానీ సానుభూతిపరుడు, మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
కర్నాటకకి చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో కీలక పురోగతి సంభవించింది. నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో పెద్ద పురోగతి సాధించినట్లు అయ్యింది. కర్ణాటకలోనే అత్యంత...
- ప్రదక్షిణ హిందీ సినిమా సత్లెజ్ గురించిన వివాదం ముదురుతోంది. ఇది ఖలిస్థానీ సానుభూతిపరుడు, మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం మీద రూపొందించిన చిత్రం. ప్రఖ్యాత నటుడు దిల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రలో నటించిన...
అనకాపల్లి: సనాతన ధర్మం శాశ్వతమైన జీవన విధానమని, మానవుడు ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలను నిర్దేశించే దివ్యమైన ధర్మవ్యవస్థ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. అనకాపల్లి పట్టణంలోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో శ్రీవివేకానంద ఛారిటబుల్...
అహ్మదాబాద్: గుజరాత్లో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) అప్రమత్తమైంది. భద్రతా చర్యల్లో భాగంగా సిద్ధార్థ్పూర్ ప్రాంతానికి చెందిన ఐదుగురిని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో...
యోగ గురువు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా 'హిందూ రాష్ట్రం' భావనపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలో ముస్లింలకు, క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదం లేదని, 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన...
అమర్నాథ్ యాత్ర-2026 అత్యంత భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే 2.75 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహలోని హిమలింగాన్ని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. యాత్రికుల తాకిడి రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. జమ్మూ నుంచి 5,335...
ప్రముఖ నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' చిత్రం 1990ల కాలంలో పంజాబ్లో జరిగిన అకృత్యాలను, వాటిపై పోరాడిన జస్వంత్ సింగ్ ఖల్రా కథను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాదం ఉద్ధృతంగా ఉన్న ఆ రోజుల్లో పౌరులు, పోలీసులు, ఉగ్రవాదులు.....
బంగ్లాదేశ్లో ఉగ్రవాద సంస్థ పట్టుబడింది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థపై ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ‘‘ఫతాహ్ కాంబాట్ సిస్టమ్(ఎఫ్సీఎస్)’’ పేరుతో ఈ సంస్థ పలువురికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తోంది....