ప్రతి మెతుకూ బ్రహ్మస్వరూపంగా భావించగలిగితే, తినే తీరులో గౌరవం, శాంతి, ఆరోగ్యభద్రత – ఇవన్నీ కలుగుతాయి. శరీరంలో ఆమ్లత తగ్గుతుంది. అరిగే ప్రక్రియ తేలికవుతుంది. తినే పరిమాణం...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజామున ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబం స్వామివారికి తొలి చందన సమర్పణ చేసి దర్శనం చేసుకుంది. రాష్ట్ర...
వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆరెస్సెస్ ఉద్దేశమని విద్యాభారతి దక్షిణ క్షేత్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి లింగం సుధాకర్రెడ్డి అన్నారు. ఆరెస్సెస్ రాజకీయ పార్టీ కాదని, రాజకీయాలతో సంబంధం ఉండదని వివరించారు. ఈ...
అస్సామీలు కొత్త సంవత్సర ఆగమనంగా భావించే ‘బోహాగ్’ నెల ఆరంభంతో రాష్ట్రమంతా వేడుకలు మొదలయ్యాయి. స్థానిక జానపద నృత్యం ‘రొంగాలీ బిహూ’ ఈ వేడుకల ప్రత్యేకత. గురువారం నాగావ్ జిల్లాలోని పురనీగుదామ్లో 1,500 మంది నృత్య కళాకారిణులు డప్పు చప్పుళ్ల నడుమ...
నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బలవంతపు మత మార్పిడి కేసులో నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ ఆచూకీ మాత్రం ఇంత వరకూ తెలియరాలేదు. పోలీసు బృందాలు...
ప్రతి మెతుకూ బ్రహ్మస్వరూపంగా భావించగలిగితే, తినే తీరులో గౌరవం, శాంతి, ఆరోగ్యభద్రత – ఇవన్నీ కలుగుతాయి. శరీరంలో ఆమ్లత తగ్గుతుంది. అరిగే ప్రక్రియ తేలికవుతుంది. తినే పరిమాణం సజీవంగా నియంత్రిత మవుతుంది. మానసిక ఉద్వేగాలు పొట్టపై ప్రభావం చూపకుండా ఉంటాయి. తినే...
పంజాబ్ పోలీసులు తాజాగా ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఓ నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి 4 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అమృత్ సర్, మొహాలీలో స్టేట్ స్పెషల్...
పాశ్చాత్యుల నాగరికతా సంస్కృతులచే ప్రభావితులై భారత స్వాతంత్ర సమరాన్ని నడుపుతున్న నాయకుల నుండి భారత జాతీయ ఉద్యమాన్ని సముద్ధరించి, దానికి మహోగ్ర విప్లవరూపాన్ని ప్రసాదించిన దివ్యమూర్తులు శ్రీ అరవిందులు. భారతీయ ఆత్మను సందర్శించి అనేక శతాబ్దాల అనంతరం కూడా భారతీయులకు ఒక...
దేశ వ్యాప్తంగా టీసీఎస్ నాసిక్ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యూనిట్లో జరిగిన లైంగిక దోపిడీ, మత మార్పిడిపై పెద్ద దుమారం రేగుతోంది. హిందూ మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ముస్లిం మతంలోకి మార్చేందుకు ప్రయత్నించినట్లు...