లంకా విజయానంతరం రామచంద్రుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా జేసికొని కోసలరాజ్యాన్ని నవ్యంగా భవ్యంగా పాలించాడు. ఆ మహారాజు ధ్యేయం ప్రజల కష్టాలను పారద్రోలడం. రామరాజ్యములో ప్రజలందరూ ఆనంద హృదయార...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశీ అక్రమ వలసదారుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. అరెస్ట్ల భయంతో అక్రమ వలసదారులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యం వందల మంది సరిహద్దు ప్రాంతాలు, ఇండియా నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే...
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంకీర్తనలు, భక్తి గీతాలను రాజకీయ విమర్శలకు అనుగుణంగా వ్యంగ్యంగా ఉపయోగించడం హిందూ ద్రోహ చర్య అని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమను, భక్తి పరంపరను...
మన సనాతన ధర్మంలో నిత్యం ఆచరించాల్సిన పవిత్ర విధి సంధ్యావందనం. పగలు, రాత్రి కలిసే సంధి సమయాల్లో చేసే ప్రార్థన ఇది. ‘సంధ్యాయాం వందనం’ అన్నారు. అంటే సంధి కాలంలో పరమాత్మను ఆరాధించడం అని అర్థం. ఇందులో భాగంగా చేసే ఆచమనం,...
పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వయస్సులో పనిలేదని ఓ అమ్మాయి నిరూపించింది. ఈశాన్య భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఆ అమ్మాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లది మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా...
లంకా విజయానంతరం రామచంద్రుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా జేసికొని కోసలరాజ్యాన్ని నవ్యంగా భవ్యంగా పాలించాడు. ఆ మహారాజు ధ్యేయం ప్రజల కష్టాలను పారద్రోలడం. రామరాజ్యములో ప్రజలందరూ ఆనంద హృదయార విందులే. అందరూ ధర్మాత్ములే రామునే దేవునిగా భావిస్తుండేవారే. నేటి గ్రామాయణములో వలె విద్వేషాలు...
శబరిమల యాత్ర నేపథ్యంలో పరమపవిత్రంగా భావించే పంపా నది కాలుష్య కూపంగా మారడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పడేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొంటూ.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ జరగకుండా...
పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలు సీజ్ చేసి పది పశువులను గోశాలకు తరలించినట్లు పీలేరు సీఐ యుగంధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో అన్నమయ్య జిల్లాలోని పీలేరు మండలం తలపుల నుంచి పది పశువులతో రెండు వాహనాలు పుంగనూరుకు...
ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో బక్రీద్ సందర్భంగా హౌసింగ్ సొసైటీ ఆవరణలో మేకల బలి ఇవ్వాలన్న ప్రయత్నం తీవ్ర వివాదానికి దారితీసింది. హిందూ కుటుంబాలు నివసిస్తున్న సొసైటీ మధ్యలోనే మేకలను తెచ్చి బలి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన స్థానికులు, బజరంగ్దళ్ కార్యకర్తలపై...