మలయాళ వార పత్రిక ‘‘ప్రబోధనం’’ దేశ వ్యతిరేక విషయాలను ప్రచురిస్తూ, ప్రచారం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పత్రిక ద్వారా దేశ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తోందన్న విషయాన్ని...
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
మన భారత దేశం ఒంటి స్తంభం మేడ కాదు, అన్ని కాలాలలో అనేక మంది మహాపురుషులు జన్మించారు. కొందరి జీవితాల్లో, జీవన సందేశాలలో అనేక పోలికలు కనిపిస్తాయి. అలాంటి ఇద్దరు ముహా పురుషుల గురించి తెలుసుకుందాం! ఆర్.ఎస్.ఎస్ సంస్థాపకులు డా.కేశవరావు బలిరాం...
నేపాల్లో తీవ్ర వివాదానికి కారణమైన సోషల్ మీడియా బిల్లును తాత్కాలిక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేసేలా ఉందంటూ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కేపీ శర్మ...
మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. అందులో 8 మంది మహిళా సభ్యులు ఉన్నారని బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సామూహికంగా రూ.46 లక్షల రివార్డు ఉన్న మొత్తం...
మలయాళ వార పత్రిక ‘‘ప్రబోధనం’’ దేశ వ్యతిరేక విషయాలను ప్రచురిస్తూ, ప్రచారం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పత్రిక ద్వారా దేశ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తోందన్న విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణకు కూడా సిద్ధమవుతోంది. జమాత్-ఎ-ఇస్లామీ...
ఆగ్రాలో కొన్ని పోస్టర్లతో ఒక్కసారిగా కలకలం రేగింది. ‘‘ఈ ఇల్లు అమ్మకానికి వుంది’’ అంటూ దాదాపు 40 కి పైగా ఇళ్లకు ఈ పోస్టర్లను అతికించారు. కాలనీ వాసులే ఇలా చేశారు. భగవాన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. దీంతో...
వ్యాసకర్త: అశ్వని కుమార్ ఛ్రుంగూ (సౌజన్యం: ఆర్గనైజర్) భారతమాత సేవే లక్ష్యంగా సాగుతూ వస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ళ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదురీది ఎన్నో మైలురాళ్ళను చేరుకుంది. దేశం కోసం ధర్మం కోసం డాక్టర్ జీ...
భారత్కు చెందిన ఉపాధ్యాయురాలు రూబల్ నాగీ ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అందుకున్నారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్లో ఆమె దీనిని స్వీకరించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది విద్యా కేంద్రాలు ఏర్పాటుచేయడం, పెయింటింగ్ల ద్వారా మురికివాడల్లో...
అఫ్గానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడి మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలు అక్కడ ఇప్పుడు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఆ దేశంలో గర్భ నిరోధక మాత్రలు అమ్మడంపై తాలిబన్లు...