మ్యాట్రిమోనీ వెబ్సైట్లు, మొబైల్ యాప్స్, సోషల్ మీడియా ద్వారా జీవిత భాగస్వామిని వెతుక్కోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కానీ బిహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో మాత్రం దాదాపు 700 ఏళ్లుగా...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలో విద్యాభారతి మాతా రేవతి బాయి సంస్కార కేంద్రాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని శ్యామ్ నగర్ ప్రాంతంలో ఈ సంస్కారం కేంద్రం ప్రారంభమైంది. ఆరెస్సెస్ సంస్థాపకులు డా. కేశవ బలిరాం హెడ్గేవార్ తల్లి మాతా రేవతి బాయి...
పూరీలో మహాప్రభు జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆరెస్సెస్ స్వయంసేవకులు తమ నిస్వార్థ సేవను ఎప్పటిలాగే కొనసాగించారు. విస్తృతమైన సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంబులెన్స్ ల రాకపోకలకు ఆటంకం లేకుండా...
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పెద్దబ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో నేత్రోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం 14 రోజుల పాటు అనవాసర (ఏకాంత) సేవలో ఉన్న శ్రీ జగన్నాథస్వామి భక్తులకు నేత్ర దర్శనం కల్పించడంతో ఆలయం భక్తజన...
రోజువారీ జీవితంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఆధ్యాత్మికత కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో ప్రశాంతతను నెలకొల్పే కేంద్రాలుగా దేవాలయాలు నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెం వద్ద తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ...
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తయ్యిబా -LeT చీఫ్ హఫీజ్ సయీద్పై స్పెషల్ ఎన్ఐఏ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జులై 8వ తేదీన కోర్టు హఫీజ్ సయీద్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి...
ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజా అసంతృప్తి మరోసారి ఉధృతమైంది. ప్రభుత్వం తమ 38 డిమాండ్ల చార్టర్ అమలుకు ఇచ్చిన గడువు ముగియడంతో ది జమ్ము కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది....
మరికొద్ది రోజుల్లోనే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మూడు అద్భుతమైన రథాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దేశంలోని అతిపెద్ద మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన పూరీ రథయాత్రను సజావుగా,...
గుజరాత్లోని అహ్మదాబాద్లో 149వ జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో...