NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

రష్యన్ సైనికుడికి గయాలో కుటుంబ సభ్యుల పిండప్రదానం

: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన తమ బంధువు ఆత్మశాంతి కోసం రష్యా నుండి వచ్చిన ఒక కుటుంబం బీహార్‌లోని పవిత్రక్షేత్రం గయాలో పిండప్రదాన కర్మలు నిర్వహించింది. ఈ కార్యక్రమం ఫల్గు నది తీరంలో సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. లలిత...
ArticlesNews

బెంగాల్ – సంఘ్ బంధం : సమకాలీన రాజకీయాల కన్నా పురాతనం

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమకాలీన ఎదుగుదలను, రాష్ట్రంలో మారుతున్న ఎన్నికల సమీకరణాలు, సైద్ధాంతిక ప్రవాహాలతో ముడిపడి ఉన్న ఒక ఇటీవలి రాజకీయ పరిణామంగా తరచుగా చిత్రీకరిస్తారు. అయినప్పటికీ, బెంగాల్‌తో సంఘ్ సంబంధం దాదాపు ఒక శతాబ్దం నాటిది. ఇది...
News

గిరిజన మహిళలకు ఆర్థిక సాధికారతకు “అరణ్య శ్రీ” కార్యక్రమానికి శ్రీకారం

పోలవరం జిల్లాలోని చింతూరు మండలం గొంది గూడెం గ్రామంలో “అరణ్య శ్రీ – అటవీ ఆధారిత సమృద్ధి” పేరుతో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కే....
News

పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోసంరక్షణ సమితి సభ్యులు..

బాపట్ల జిల్లా చీరాల జాతీయ రహదారిపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. బాపట్ల వైపు నుంచి ఒంగోలు వైపు తరలిస్తున్న ఆవులు, ఎద్దులు, దున్నపోతులను రక్షించి పోలీసులకు అప్పగించారు. బాపట్ల...
News

అయోధ్యలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం

అయోధ్యలోని రామాలయానికి వచ్చిన బాంబు బెదిరింపు, దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. భక్తులు, సందర్శకులు ఆందోళనలో పడిపోయారు. సైబర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై ఎఫ్ఎఆర్ నమోదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు...
News

మాంసం వ్యర్ధాలను గంగానదిలో పడేయటం మత విశ్వాసాన్ని దెబ్బతీయటమే : అలహాబాద్ హైకోర్టు

పవిత్ర గంగానదిలో ఎంగిలి మాంసాహార వ్యర్థాలను పడేయడం హిందువుల మతపరమైన విశ్వాసాలను గాయపరుస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారణాసిలో ఒక పడవపై ఇఫ్తార్ విందు చేసుకుంటూ వ్యర్థాలను నదిలో పడేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ముస్లింలకు బెయిలు మంజూరు చేస్తూ జస్టిస్...
News

వెయ్యేళ్ల నాటి చోళుల రాగి ఫలకాలు.. భారత్‌కు తిరిగి అప్పగించిన నెదర్లాండ్స్.

భారత్‌కు చెందిన వెయ్యేళ్ల నాటి చారిత్రక సంపద అయిన అనైమంగలం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రక సంఘటన జరిగింది. శతాబ్దాల క్రితం వలస పాలనా కాలంలో...
News

ఐసిస్‌ డిప్యూటీ చీఫ్‌ అబూ బిలాల్‌ మృతి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ‘ఇస్లామిక్‌ స్టేట్‌’ -ISISకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ గ్లోబల్‌ డిప్యూటీ చీఫ్‌, ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అబూ బిలాల్‌ అల్‌-మినుకిని సైనిక దాడుల్లో మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు....
1 2 3 2,901
Page 1 of 2901