NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

అయోధ్య ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌

శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ నియమితులయ్యారు. విరాళాల దుర్వినియోగం నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చేసిన రాజీనామాను ఆమోదించిన ట్రస్టు.. తాత్కాలిక సారథిని నియమించింది. దీంతోపాటు కొత్తగా ట్రస్టుకు సీఈవోను...
News

వక్ఫ్ బోర్డులో హిందువులు… మధ్యప్రదేశ్ సంచలన నిర్ణయం

మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే రికార్డు నమోదు చేసింది. దేశంలోనే తొలి సారిగా ఓ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందువులకు చోటు కల్పించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 'వక్ఫ్...
News

పాక్‌ విఫల దేశంగా మారే అంచున ఉంది.. సింగపూర్‌ మాజీ రాయబారి

ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించడంలో మధ్యవర్తిత్వం వహించి పాకిస్థాన్‌ అమెరికా దగ్గర కొన్ని మార్కులు కొట్టేసింది. అయితే ఈ దౌత్య చర్యల వల్ల పాక్‌ ప్రజల సమస్యలు పరిష్కారం కావని సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌశికన్ స్పష్టం చేశారు. ఓ ప్రపంచ...
News

కేరళ వర్సిటీల నుంచి శతాబ్దాల నాటి తాళపత్ర గ్రంథాల మాయం..

కేరళ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానానికి సంబంధించిన ఎంతో విలువైన శతాబ్దాల నాటి తాళపత్ర గ్రంథాలుకేరళ విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం ఆర్కైవ్స్ నుంచి మాయమయ్యాయి. తిరువనంతపురంలోని మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో భద్రపరిచిన ఈ అరుదైన పత్రాలు అదృశ్యం కావడం ఇప్పుడు తీవ్ర కలకలం...
News

సీలేరు అటవీ ప్రాంతంలో 10 వేల విత్తన బంతుల వెదజల్లింపు

అడవులను సంరక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించవచ్చని అల్లూరి సీతారామరాజు జల్లా  సీలేరు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ సతీష్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీలేరు అటవీ రేంజ్ పరిధిలోని ధారకొండ, దుప్పులవాడ...
News

ఉమర్‌ ఖాలిద్‌కు బెయిల్‌ నిరాకరణ

దిల్లీ అల్లర్ల కేసు 2020లో అరెస్టయి జైలులో ఉన్న ఉమర్‌ ఖాలిద్‌  షర్జీల్‌ ఇమామ్‌కు దిల్లీ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు గుర్తుచేసింది. అసలు వీరి బెయిల్‌ దరఖాస్తులు కూడా విచారణకు...
News

తిరుమల కొండపైకి కాలినడకన 116 ఏళ్ల వృద్ధురాలు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్విట్టర్...
News

‘కోట్లాది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం’.. రామాలయ ట్రస్ట్‌ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

రామమందిర విరాళాల దుర్వినియోగంపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఇందులో దోషులుగా తేలిన వారికి అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. అదే...
1 2 3 2,994
Page 1 of 2994