సమస్త ప్రపంచానికి మన భారతదేశం అందించిన గొప్ప అమÖల్యమైన కానుక యోగ. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థ ఛిన్నాభిన్నమౌతున్న నేటి కాలంలో యోగ అత్యావశ్యకమైన సాధన. శరీరం, మనస్సు,...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
బిహార్కు చెందిన మూడు విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. నలందాకు చెందిన బావన్ బూటీ చీరలు - వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్థర్కట్టీ శిల్పాలు, భోజ్పుర్ పీడియా పెయింటింగులకు ఈ ప్రత్యేక గౌరవం లభించింది. ఈ...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయ కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని హిందూ మున్నాని సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కాడేశ్వర సి. సుబ్రమణియన్ ఒక...
ఒడిశాలోని చారిత్రాత్మక పూరీ జగన్నాథ ఆలయ పవిత్రతను, సాంస్కృతిక గుర్తింపును కాపాడే దిశగా శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA) ఒక కీలక విజయాన్ని సాధించింది. ఆలయ సంప్రదాయాలతో విడదీయరాని బంధం ఉన్న 'ఆనంద బజార్', 'శ్రీ పతితపావన' అనే రెండు...
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సిమ్రీ గ్రామం సమీపంలో ఓ పాకిస్థాన్ పౌరుడిని అధికారులు పట్టుకున్నారు. భద్రతా పరంగా దీన్ని భారీ విజయంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్ సిమ్రీ’ ఫలితంగా అతడు దొరికాడు....
ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన శబరిమలలో భక్తుల రద్దీ నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్లో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను...
భారతీయ గృహాల్లో, ముఖ్యంగా వంటింట్లో ఆవు నెయ్యికి విశిష్ట స్థానం ఉంది. కేవలం వంటకాలకే పరిమితం కాకుండా, తరతరాలుగా దీనిని సంప్రదాయ వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆవు నెయ్యిలోని ఆరోగ్య ప్రయోజనాలపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. ఆయుర్వేద నిపుణులతో పాటు...
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్టా నక్షత్రం ముగిసేట్లుగా మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని...
ప్రస్తుతం యోగా, ఆయుర్వేదం, వెల్నెస్ సంస్కృతిలో విరివిగా ప్రాచుర్యంలో ఉన్న 'సాత్విక ఆహారం' అనే భావన వేదకాలం నాటిది కాదని, దీనిని భగవద్గీత ఆవిష్కరించి, ప్రాచుర్యంలోకి తెచ్చిందని ప్రముఖ పురాణాల విశ్లేషకుడు దేవదత్ పట్నాయక్ ఒక ఆసక్తికరమైన వాదనను ముందుంచారు. 'డెక్కన్...