NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

బందా బైరాగీ త్యాగం : దేశ, ధర్మ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన మహావీరుని అజరామర గాథ

-డా. శుచి చౌహాన్ భారత చరిత్రలో అనేకమంది మహనీయులు తమ రాజ్యాల కోసం కాదు, వ్యక్తిగత కీర్తి కోసం కాదు, ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని కాపాడటానికి తమ...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

ద్వారకా తిరుమలలో ఘనంగా యోగాంధ్ర–2026 కార్యక్రమం

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని అనివీటి క్రొత్త కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగాంధ్ర-2026 కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత మరియు ఆరోగ్య చైతన్యాల సమ్మేళనంగా విజయవంతంగా సాగింది. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ పాల్గొని, 10...
News

ధర్మస్థళ కేసులో సంచలనం.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్‌ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పేరును...
News

స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న పీఓకే ప్రజలు..

పాకిస్తాన్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో తమ హక్కుల కోసం నినదిస్తున్న స్థానిక ప్రజలను పాక్ ఆర్మీ ఊచకోత కోస్తోంది. పీఓకే అసెంబ్లీలో కాశ్మీరీ శరణార్థులకు రిజర్వేషన్లు కల్పిచడంపై స్థానికులు భగ్గుమన్నారు. ఇదే కాకుండా పాకిస్తాన్...
News

ఉగ్రవాదుల కొత్త పన్నాగాలు గుహలు.. ఇప్పుడు బంకర్లు:.

భద్రతా బలగాలకు చిక్కకుండా ఉగ్రవాదులు కొత్తకొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఉగ్రదాడులకు ముందు వారు దాక్కొనేందుకు గుహలకు బదులుగా బంకర్లను వాడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు విస్తుపోయే విషయాలను గుర్తించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉగ్రవాదులు...
News

మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లదాడి: ఇద్దరు నిందితుల అరెస్ట్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -RSS అధినేత మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం కాన్పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఈ రైలు యూపీలోని...
News

సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోంది : అతుల్ లిమాయే

సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే అన్నారు. సనాతన సంప్రదాయంలో కుటుంబం, విద్య, సేవా కార్యక్రమాలు, ధర్మం మరియు సామాజిక జీవనాన్ని నిర్వహించే కీలక బాధ్యతను సమాజం ఎల్లప్పుడూ తనపైనే...
News

అఫ్గాన్‌లో పాక్‌ దాడులపై ఐరాసలో భారత్‌ నిలదీత

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఉగ్రవాద నిరోధక చర్య ముసుగులో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ చేపట్టిన సైనిక చర్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వైమానిక దాడులతో భారీగా అమాయక ప్రజలను బలిగొనడాన్ని తప్పుబట్టింది....
News

ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం

దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాలోని సోనాపూర్ సర్కిల్ పరిధిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం...
1 2 3 2,947
Page 1 of 2947