ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే...
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో "భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం" కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్...
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పవిత్ర స్థలం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. అక్కడ కొలువైన శ్రీ అవధూత కాశినాయన స్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4, 5 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి....
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం చెప్పారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం జేఈవో...
రాజ్యసభ వేదికగా రాజ్యసభ సభ్యులు సి. సదానందన్ మాస్టారు వామపక్షాలు చేసిన హింసను మరోసారి దేశం ముందు వుంచారు. తన కృత్రిమ కాళ్లను టేబుల్ పై పెట్టి, ప్రజాస్వామ్య సూత్రాలను వల్లెవేసే వామపక్షాలు చేసిన క్రూరత్వాన్ని దేశ ప్రజల ముందు వుంచారు....
అజ్మీర్ లోని సమ్రాట్ చౌహాన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. భారత్ కి పాకిస్తాన్ ‘‘పెద్దన్న’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇది వ్యంగ్యంగా వ్యాఖ్యానించానని, దానిని అందరూ...
హైదరాబాద్ తెల్లాపూర్ లో కాలనీ రోడ్డు మధ్యలో దర్గా నిర్మాణంపై అభ్యంతరం చేసినందుకు హిందువైన రమణపై ముస్లిం ఛాందసులు దాడి చేశారు. సుమారు 50 మంది ముస్లింలు రమణపై దాడికి దిగి, కొట్టి చంపడానికి ప్రయత్నించింది. తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్...
పాకిస్తాన్ గడ్డ మీద బెలూచిస్తాన్లో పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. బెలూచ్ రెబల్స్ పాక్ బలగాలపై అనూహ్య రీతిలో దాడులు జరపడం.. ఆ ఆత్మాహుతి దాడులు జరిపిన వాళ్లలో ఇద్దరు మహిళలు ఉండడం, ఇరువైపులా భారీగా ప్రాణనష్టం...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం చేరుకునే పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధి కారి శ్రీనివాసరావు అన్నారు. క్షేత్ర పరిధిలోని కైలాసద్వారం, హఠకేశ్వరం, ఫాలధార – పంచధార ప్రాంతాలను దేవస్థానం...
నేటి సమాజమంతా యోగావశిష్టంతో నిండిపోయిందని మహాసహస్రావధాని, ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. పట్టాభిపురం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి రచించిన యోగావశిష్టంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. డాక్టర్ గరికిపాటి...
ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే ఉపద్రవాల గురించి రకరకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే , ఈ వాతావరణానికి...