భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
కడప నగరంలోని ఆల్మాస్పేట సర్కిల్ వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చారిత్రకంగా వివాదాస్పదుడిగా భావించే టిప్పు సుల్తాన్ పేరు సర్కిల్కు కొనసాగించడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సర్కిల్కు “హనుమాన్ సర్కిల్”గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ హిందూ...
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో రక్తపాతం సృష్టించేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పన్నిన వినాశకరమైన కుట్రను భారత భద్రతా దళాలు బయటపెట్టాయి. ఢిల్లీలోని ఓ చారిత్రాత్మక దేవాలయం, పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే హర్యానాలోని ముర్తాల్ ధాబాలను...
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గోకర్ణ శ్రీ మహాబలేశ్వర ఆలయ పరిపాలన విభాగానికి మరో రెండు ఆదాయపు పన్ను కేసుల్లో అనుకూల తీర్పు లభించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.13 లక్షలు, 2019-20 సంవత్సరానికి సంబంధించిన రూ.90 లక్షల పన్ను బకాయిల...
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మోదకొండమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగను ఈ నెల 17, 18, 19 తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పాడేరు కలెక్టర్ కార్యాలయంలో జాతర...
త్రిశూలం, శివలింగం, శివపార్వతులు ఇలాంటి మరెన్నే భక్తి బొమ్మలు.. వేప పుల్లనే కుంచెగా మలుచుకుని క్షణాల్లో కళాత్మకంగా గీస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇదేలా సాధ్యమంటే.. శ్రీశైలేశుడు ప్రసాదించిన కళ అంటారు ఆ చిత్రకారులు. ఇల కైలాసమైన శ్రీగిరిలో భక్తుల వాహనాలపై ఆధ్యాత్మిక చిత్రాలు...
ఆలయాలను లక్ష్యంగా చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రమాదకర అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు. నిందితులను మదనపల్లె పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 5 లక్షలకు పైగా విలువ చేసే సుమారు 4...
పుత్రవాత్సల్యంతో కుమిలిపోయే తండ్రి, భక్తి పారవశ్యంలో మునిగిపోయిన కుమారుడు.. వీరిద్దరి నడుమ నలిగిపోయిన తల్లి. ఈ నేపథ్యంలో.. ధర్మాన్ని రక్షించి దుర్మార్గాన్ని శిక్షించిన నరసింహావతారం. ఇది మానవాళికి ఒక మహత్తర సందేశం. ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షితమైనట్లు నిరంతరం శ్రీహరి ధ్యానంలోనే...
హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచుగూడేలలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ, శ్రీశైలంలోని మేకలబండ చెంచుగేడెంలో, మార్కాపురం జిల్లా...