ప్రపంచ ప్రగతికి జ్ఞానం చోదకశక్తిగా ఉన్న ఈ తరుణంలో, భారతదేశపు అపారమైన మేధో వారసత్వం సంస్కృత గ్రంథాలలోనే నిక్షిప్తమై ఉంది. తత్వశాస్త్రం నుండి విజ్ఞాన శాస్త్రం వరకు,...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
రాజులు, చక్రవర్తుల కాలం నాటి రాచరిక పాలనలో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల గోప్యతను కాపాడటానికి ఉపయోగించిన 800 ఏళ్లనాటి ‘మోడీ లిపి’ మళ్లీ తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతేడాది మరాఠా రాణి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా మోడీ...
విశాఖపట్నానికి ‘కైలాసగిరి’ ప్రత్యేక పర్యాటక ఆకర్షణ. ఆ పరమశివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ఢమరుకంతో సహా ఏర్పాటుచేసి దానికి మరింత ఆధ్యాత్మికత జోడించింది విశాఖ మహా నగర పాలక సంస్థ. కైలాసగిరిపై పర్యాటకులకు మరిన్ని వింతలు, విశేషాలు, ఆకర్షణలు కల్పించాలని ప్రభుత్వం చేసిన...
ప్రపంచ ప్రగతికి జ్ఞానం చోదకశక్తిగా ఉన్న ఈ తరుణంలో, భారతదేశపు అపారమైన మేధో వారసత్వం సంస్కృత గ్రంథాలలోనే నిక్షిప్తమై ఉంది. తత్వశాస్త్రం నుండి విజ్ఞాన శాస్త్రం వరకు, ఈ నాగరిక జ్ఞానం గతాన్ని తీర్చిదిద్దిన అంతర్దృష్టులను కలిగి ఉండి, భవిష్యత్తుకు దిశానిర్దేశం...
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు ఇటీవల ఎక్కువైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ తీవ్రవాద శక్తులు జాతీయ భద్రతకు ముప్పేనని కెనడా నిఘా విభాగం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకటించింది. దేశంలో హింసాత్మక తీవ్రవాద అజెండాను ప్రచారం చేయడానికి...
‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అంటే కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని అర్థం. ఇది వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ధ శ్లోకం. రావణ సంహారం తరువాత బంగారు లంకను చూసి లక్ష్మణుడు మోహితుడైనప్పుడు, శ్రీరాముడు లక్ష్మణునితో అన్నమాట ఇది. మాతృ...
మతం, ఇది రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి డీఎంకే ఓటమి ఒక ఉదాహరణ. రాజకీయ నాయకులు మేం ఏది మాట్లాడిన చెల్లుతుందని అనుకుంటే పొరపాటే. హిందూ మతంపై ఉదయనిధి స్టాలిన్ తో సహా పలువురు డీఎంకే మంత్రులు, నేతలు అవాకులు...
సంఘ్ సేవా విస్తరణ: ‘సేవా భారతి’ నుంచి దేశవ్యాప్త సేవా యజ్ఞం వరకు భారతదేశంలో ఎమర్జెన్సీ అనంతరం సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలు విస్తరించడంతో పాటు, సేవా...
కైలాస మానస సరోవర యాత్ర విషయంలో భారత్, నేపాల్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. యాత్ర కోసం ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ కనుమ మార్గాన్ని ఉపయోగించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ప్రాంతం తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా అక్కడ...