సమగ్ర జాతి నిర్మాణానికి ప్రాంతీయ, గ్రామ చరిత్రలు అత్యావశ్యకమని ఆధునిక చరిత్ర కారుల భావన. ‘‘తరతరాల సరస్వతీ పీఠం-మన కాకరపర్రు అనే పుస్తకాన్ని కానూరి బదరీనాథ్ రాశారు,...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
శబరిమల కేసు విచారణలో భాగం సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. విగ్రహం కేవలం వస్తువు కాదు.. హిందూ ధర్మంలో విగ్రహం అనేది కేవలం మట్టి లేదా రాయి కాదు, అది నిర్దిష్ట లక్షణాలు కలిగిన 'సజీవ దైవం' అని...
సమగ్ర జాతి నిర్మాణానికి ప్రాంతీయ, గ్రామ చరిత్రలు అత్యావశ్యకమని ఆధునిక చరిత్ర కారుల భావన. ‘‘తరతరాల సరస్వతీ పీఠం-మన కాకరపర్రు అనే పుస్తకాన్ని కానూరి బదరీనాథ్ రాశారు, ఈ కాకరపర్రు గ్రామంపై ఎంతో పరిశోధన చేసి రాశారు. పురాణ కాలంలో కాకరపర్రు...
భూలోకంలో సకల దేవతల స్వరూపిణి గోమాతే అని ప్రవచన చక్రవర్తి వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నంద్యాలలోని స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో హైదరాబాద్ ధర్మవర్తిని ట్రస్టు, మన ఊరు–మనగుడి, మన బాధ్యత ఆధ్వర్యంలో గో ప్రాధాన్యత,...
భారతదేశం, హిందూ సమాజం అంటే విశ్వంలోని సమస్త జీవకోటి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జీవనం చేసే ఉన్నత సంస్కృతీ సంప్రదాయాల నిలయం. మరీ ముఖ్యంగా అడవుల్లోను, కొండల్లోను జీవనం సాగించే గిరిజన సమాజం అంటే.. ప్రకృతి పరిరక్షణకు, అత్యున్నత విలువలకు పెట్టింది...
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ఆధ్యాత్మిక, నైతిక విలువలు ఎంతో అవసరమని బ్రాండిక్స్ భారతీయ భాగస్వామి దొరస్వామి అన్నారు. అనకాపల్లిలోని స్థానిక శ్రీరామ్నగర్ మాధవ సదన్లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవం...
హర్యానాలోని రోహ్తక్కు చెందిన నారీ ఉదయ్ ఫౌండేషన్ వారి 'అంధ ప్రకాష్ విద్యాలయం'కు చెందిన 30 మంది దృష్టి లోపం ఉన్న విద్యార్థుల బృందం ఉత్తర ప్రదేశ్ అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని దర్శనం చేసుకుంది. దృష్టి లోపం...
జలధార- జలహారతి కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ను నోడల్ అధికారిగా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ విషయాన్ని జలధార కార్యక్రమం అమలుపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మండలస్థాయి నోడల్ అధికారి నుంచి రాష్ట్రస్థాయి నోడల్ అధికారి...