‘‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’’ అని అంటాం. నిజానికి పంచేంద్రియాలూ ప్రధానమే. కానీ కళ్లు అన్నింటికి కంటే ప్రధానం. అవి వుంటేనే లోకాన్ని చూడగలం. అవే లేకపోతే.. జీవితమే...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోందా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ, దాడులకు కుట్రలు పన్నుతున్న పాకిస్థానీ షాజాద్ భట్టి కార్యకలాపాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి భారత భద్రతా...
మత్స్య 6000’ జలాంతర్గామిని ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య సముద్రంలోకి పంపనున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐవోటీ) డైరెక్టరు బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ఇందులో 500 మీటర్ల లోతుకు మనుషులు వెళ్లి పరిశోధనలు చేస్తారని ‘ఈటీవీ భారత్-తమిళ్’తో ప్రత్యేకంగా...
బ్రిటన్లో లైంగిక వేధింపుల ముఠాల అరాచకాలపై అక్కడి చట్టసభ మరోసారి చర్చించింది. అనేక రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళల లైంగిక దోపిడీకి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని సంచలన విషయాలను బాహ్య ప్రపంచం ముందుంచింది. వ్యవస్థీకృత ముఠాల వేధింపులు, అత్యాచారాలు, పోలీసులు వ్యవహరించిన...
‘‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’’ అని అంటాం. నిజానికి పంచేంద్రియాలూ ప్రధానమే. కానీ కళ్లు అన్నింటికి కంటే ప్రధానం. అవి వుంటేనే లోకాన్ని చూడగలం. అవే లేకపోతే.. జీవితమే అంధకారం. కళ్లు సరిగ్గా లేని వారికి, మూగ,చెవిటి లాంటి వారందరికీ చేరదీసి, వారి...
భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో, టీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన...
జిహాద్.. ఈ పదాన్ని మనం కేవలం ఉగ్రవాద కోణంలోనే చూస్తుంటాం. కానీ సమకాలీన ప్రపంచంలో, ఇది ఒక బహుముఖ వ్యూహంగా రూపాంతరం చెందింది. దేశ భౌతిక సరిహద్దుల కంటే, ఆ దేశపు సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను జనాభా స్వరూపాన్ని మార్చే ఈ...
ఆనాటి రాజులు నిర్మించిన పురాతన కట్టడాలు కళా సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. తరాలు మారినా వారి పాలనకు చిహ్నంగా అవి విరాజిల్లుతున్నాయి. రాతి కట్టడాలపై ఉన్న పలు రకాల శిల్ప కళాకృతులు నాటి కళాకారుల చాతుర్యానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. సిద్దవటంలోని...