ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా ఆరాధించే అద్భుతమైన సంస్కృతి మనది. ఆకాశాన్ని తాకే శిఖరాలు కేవలం మట్టి, బండరాళ్ల కుప్పలు కావు; సనాతన ధర్మం వాటిని దైవత్వానికి ప్రతీకలుగా...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
యూపీలోని యోగి ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బాగ్పత్ లోని పురాతన ‘‘లక్షాగ్రహ’’ స్థలాన్ని వక్ఫ్ ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. ఈ స్థలం ముస్లిం శ్మశానవాటిక అంటూ కొందరు పేర్కొన్నారు. అయితే.. యోగి ప్రభుత్వం దీనిని ‘‘లక్షాగ్రహ గానే...
హరిద్వార్ లో యూసీసీ కింద మొదటి కేసు నమోదైంది. హలాలాకు సంబంధించిన విషయంలో నమోదైంది. రాష్ట్రంలో UCC అమల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. ఓ వ్యక్తిపై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతనిపై,...
ప్రసిద్ధ 'పసూరి' మ్యూజిక్ వీడియో ఫేమ్, 75 ఏళ్ల క్లాసికల్ నృత్యకారిణి, మహిళా హక్కుల కార్యకర్త షీమా కెర్మాణిని పాకిస్తాన్ సింధ్ పోలీసులు కరాచీ ప్రెస్ క్లబ్ వెలుపల బలవంతంగా అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పాకిస్తాన్లో మహిళలపై జరుగుతున్న...
పశ్చిమ బెంగాల్లోని విద్యార్థి రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న వామపక్షాల ఏకపక్ష ఆధిపత్యానికి తెరదించుతూ, వారి కరడుగట్టిన కోటగా భావించే ప్రసిద్ధ జాదవ్పూర్ విశ్వవిద్యాలయం (JU) లో చారిత్రాత్మక మార్పు ఆవిష్కృతమైంది. యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్యాంపస్...
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై ప్రతి ఏటా ఎందరో తారలు తమ ఫ్యాషన్తో ప్రత్యేక ముద్ర వేస్తుంటారు. కొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిస్తే, మరికొందరు పాశ్చాత్య డిజైనర్ గౌన్లలో తళుక్కుమంటారు. అయితే, ఈసారి బృందావనానికి చెందిన కళాకారిణి ఆర్తి...
పూణేలోని ధౌండ్ పట్టణంలో గోవధ మరియు అక్రమ కబేళాలపై చివరకు పరిపాలన కఠిన చర్యలు ప్రారంభించింది. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిపై కొనసాగుతున్న 8 అనధికార కబేళాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ చర్య మే 11న భారీ పోలీసు...
మైసూరులో జరిగిన జాతీయస్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో అమృతలూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మాల్యవంతం విజయలక్ష్మి గోల్డ్ మెడల్ సాధించారు. మైసూరు దత్తపీఠాధిపతి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 84వ జయంతి వేడుకల్లో భాగంగా ఈ పోటీలు...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను టిటిడి అందుబాటులో ఉంచింది. భక్తుల కోసం...