పుల్వామా ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్ను గుర్తుతెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని ఇతడి మృతదేహం...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
ఎందరో విదేశీయలు భారతగడ్డపై అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను మెచ్చుకుంటూ స్థిరపడ్డారు. మరికొందరు వేషధారణ తోపాటు ఈ జీవనశైలినే అనుసరిస్తూ ఆశ్చర్యపరిచినవారు ఉన్నారు. ఇంకొందరు విదేశీ పేరెంట్స్ తమ పిల్లలను ఇక్కడే పెంచుతామన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో విదేశీ మహిళ...
పుల్వామా ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్ను గుర్తుతెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని ఇతడి మృతదేహం లభ్యమైంది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా అటాక్లో 40 మంది సీఆర్పీఎఫ్...
భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కోలుకోలేని విధంగా దెబ్బతింది. మురిద్కేలో ఉన్న ప్రధాన శిక్షణా కేంద్రాన్ని భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో తీవ్ర నష్టాల్లో ఉన్న ఈ...
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్పై బాలీవుడ్ నటి, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘పాతాల్ లోక్’ ఫేమ్ గుల్ పనాగ్ గట్టిగా స్పందించారు. ప్రధాని పదవిని, దేశ గౌరవాన్ని విదేశీ గడ్డపై తక్కువ చేసి...
మధ్యప్రదేశ్లోని భోజ్శాలలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున భోజ్శాల ఆలయంలో మహాహారతి నిర్వహించారు. ధార్ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఇన్నాళ్లూ ముస్లింలు నమాజ్ చేశారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును...
బెంగళూరులో ఆవుపై అమానుషంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై పోలీసులు ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, 24 ఏళ్ల షాబాజ్ ఆలం అనే వ్యక్తి రోడ్డుపై నిద్రిస్తున్న ఆవుపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు నగరంలోని కాటన్పేట...
కర్ణాటక బాగల్కోట్ జిల్లాలోని చారిత్రాత్మక బాదామి గుహాలయాల జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ ప్రాంగణంలో బూట్లు వేసుకుని కూర్చున్న ఒక యువతిని పలువురు హిందూ భక్తులు, పర్యాటకులు మందలించిన వీడియో వైరల్ అవుతోంది. సమాచారం...
సనాతన ధర్మం అనేది కాలానుగుణంగా మారిపోని జీవన విధానం. అన్ని కాలాల్లోనూ, ప్రతి మనిషి ఆచరించగలిగేలా ఉండేదే నిజమైన ధర్మమని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మన ధర్మాలను శ్రద్ధగా పాటించినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత సొంతమవుతాయని మహర్షులు ఉపదేశించారు....