NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

చారిత్రక, వారసత్వ సాంస్కృతిక సంపదకు నిలయం ఆంధ్రప్రదేశ్

అచ్చెరువొందె నిర్మాణాలు, అపురూప కట్టడాలు, ఔరా! అనిపించే చారిత్రక, ఆథ్యాత్మిక స్థలాలు! ఇలాంటివి వారసత్వ చిహ్నాలు. తరతరాలుగా వస్తున్న చెక్కుచెదరని ఈ సంపదను భవిష్యత్ తరాలకు అందించడాన్నే...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

Gallery

దర్గా పరిధిలో వున్న శివ లింగానికి పూజలకు అనుమతినిచ్చిన హైకోర్టు

కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...

News

News

భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ లో మృత్యుఘంటికలు!

పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల ఏరివేత పరంపర కొనసాగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు జరుపుతున్న దాడుల్లో కీలక ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు హతమవుతున్నారు. తాజాగా, లష్కర్-ఏ-తోయిబా సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో దాడి జరిగింది....
News

సైన్యం కంటే ప్రజల మనోబలమే శక్తిమంతమైంది : దోవల్

ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత అనేది కేవలం ప్రభుత్వాల పనే కాదని ,అది ప్రతి పౌరుడిపైనా వుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచించారు. భారత్ ప్రస్తుతం చారిత్రక పరివర్తన దిశగా పయనిస్తోందని, ఈ సమయంలో భద్రత అనేది ప్రతి పౌరుడి...
News

జేఎన్‌యూ యువకుంభ్ : వామపక్ష నిరసనల మధ్య ప్రతిధ్వనించిన జాతీయవాదం

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 15, 2026న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో 'యువ కుంభ్' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాల నిరసనలు, నినాదాల మధ్యే ఈ వేదికపై జాతీయవాద చర్చలు ప్రతిధ్వనించాయి....
ArticlesNews

చారిత్రక, వారసత్వ సాంస్కృతిక సంపదకు నిలయం ఆంధ్రప్రదేశ్

అచ్చెరువొందె నిర్మాణాలు, అపురూప కట్టడాలు, ఔరా! అనిపించే చారిత్రక, ఆథ్యాత్మిక స్థలాలు! ఇలాంటివి వారసత్వ చిహ్నాలు. తరతరాలుగా వస్తున్న చెక్కుచెదరని ఈ సంపదను భవిష్యత్ తరాలకు అందించడాన్నే వారసత్వంగా భావిస్తుంటారు. ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం , "ఇంటర్నేషనల్‌ డే...
News

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా దిల్సుఖ్‌నగర్‌లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ భారీ నిరసన

విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు దిల్సుఖ్నగర్లో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ పాల్గొని ప్రసంగించారు. లవ్ జిహాద్ అనేది హిందూ...
News

శుభసూచకం, ఆరోగ్యప్రదం చందనం

చందనం భారతీయులకు ఒక వైభవం. చందనం శుభసూచకం, ఆరోగ్యప్రదం. అధ్యాత్మికంగా ఎంతో అవసరమైంది. శుభకార్యక్రమాల్లో స్త్రీలకు మెడ భాగానికి, పురుషులకు అరచేతుల వెనక చందనం పూయడం ఆచారం. ఇంటికి వచ్చిన అతిథులకు ఒకప్పుడు చందనం ఇవ్వకుండా పంపేవారు కాదు. షోడశోపచార పూజలో...
ArticlesNews

చతుర్విధ పురుషార్థాలే మానవ మనుగడ

చతుర్విధ పురుషార్థాలే లక్ష్యంగా మానవుడు మనుగడ కొనసాగించాలని భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం ప్రబోధిస్తోంది. ఆ పురషార్థాల్లో మొదటిది ధర్మం. మనిషి ప్రతి చర్యా ధర్మ సహితంగానే ఉండాలి. ధర్మరహితమైన అర్థకామాలు లభించినా వాటిని వదిలివేయాలి. లోక విరుద్ధమైన ధర్మాన్ని స్వీకరించరాదు... అంటుంది...
News

ముంబై పేలుళ్ల కేసు నిందితుడు అబూ సలేంకు బాంబే హైకోర్టు షాక్

మహానగరం ముంబై (1993) వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్చుగల్ ఒప్పందం ప్రకారం తన 25 ఏళ్ల జైలు శిక్ష ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి తక్షణమే...
1 2 3 2,844
Page 1 of 2844