ఇరాన్- అమెరికా యుద్ధంతో తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడింది. పెట్రోలు, డీజిల్ ధరలు రెక్కలు తొడిగాయి. దీని ప్రభావం కొన్ని గ్రామీణ ప్రాంతాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా కలకలం రేపిన 226.54 కోట్ల రూపాయల భారీ క్రిప్టో కరెన్సీ-టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్ను విజయవంతంగా ఛేదించారు. ఈ అంతర్జాతీయ ముఠాకు డార్క్ వెబ్ మాదకద్రవ్యాల వ్యాపారం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో...
దిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. దిల్లీ, ముంబయి సహా దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచించిన తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. వారికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ -ISI,...
ఉగ్రవాదంపై పోరాటంలో దేశాలు ద్వంద్వ వైఖరి అవలంబించకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే నిధులు సమకూర్చే దేశాలపై బాధ్యతాయుతమైన దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కోలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కేంద్ర కార్యాలయంపై నిఘా (రెక్కీ) పెట్టిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జైష్-ఎ-మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన నిందితుడు రైస్ అహ్మద్ షేక్ తన తండ్రి అంతర్జాతీయ ఫారెక్స్ కార్డును ఉపయోగించి, యూఎస్ డాలర్లలో...
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావంపై ఆందోళన అవసరం లేదని, భారత ప్రజాస్వామ్యానికి అన్ని రకాల గొంతుకలకు, భావోద్వేగాలకు చోటు కల్పించే సామర్థ్యం ఉందని, ‘జెన్ జెడ్’ తరానికి దేశంపై విశ్వాసం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల్ భారతీయ...
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత కేవలం తాత్కాలికమేనని తెలిపారు. శత్రు దేశాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచామని స్పష్టం...
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేసేలా ప్రజలే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతికి రాజ్యాంగం కూడా చిరకాలంగా మద్దతు తెలుపుతోందని ఆయన అన్నారు....
కాకతీయుల కాలం, విజయనగర సామ్రాజ్యం నాటి ప్రాచీన శాసనాలు ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. అడవిలో సంచరించే చెంచులు వీటిని గుర్తించి ఎప్పుటికప్పుడు పురావస్తుశాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అలా ఇప్పటి వరకు 40 శాసనాలను...