Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

మంగినపూడి తీరంలో 63 అడుగుల మట్టి “విజయ గణపతి”

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాలను ‘మంగినపూడి సాగర తీర మహా గణపతి ఉత్సవ...
ArticlesNews

2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? — ప్రశాంత్ పోల్ 17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు ఢిల్లీ ప్రజలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి కేంద్రంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా...
News

శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు.. నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ నిఘా

తిరుమల: శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు సూచించింది. దర్శనం, ఆర్జిత సేవలు,...
News

పెళ్లయిన మూడు రోజులకే తలాక్? బెంగళూరులో యువతి కుటుంబం సంచలన ఆరోపణలు

బెంగళూరు: వివాహం జరిగిన మూడు రోజులకే భర్త ‘తలాక్’ చెప్పి భార్యను ఇంటి నుంచి బయటకు పంపించాడని ఆరోపిస్తూ బెంగళూరులో ఓ యువతి కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. భర్త షేక్ ఉప్రన్‌పై శారీరక వేధింపులు, అదనపు కట్నం కోసం ఒత్తిడి,...
News

36 ఏళ్ల నాటి కాశ్మీర్ హిందూ తండ్రీకొడుకుల హత్య కేసు.. 9 ప్రాంతాల్లో SIA సోదాలు

శ్రీనగర్: కాశ్మీర్‌లో 36 ఏళ్ల క్రితం జరిగిన హిందూ తండ్రీకొడుకుల హత్య కేసులో దర్యాప్తు సంస్థలు మరోసారి కదిలాయి. 1990లో కశ్మీరీ పండిట్ రచయిత, సామాజిక కార్యకర్త సర్వానంద్ కౌల్ ‘ప్రేమి’, ఆయన కుమారుడు వీరేంద్ర కౌల్ హత్యకు సంబంధించిన కేసులో...
News

మహారాష్ట్రలో కొత్త మత స్వేచ్ఛ చట్టం కింద తొలి కేసు పూణేలో యువకుడు, పాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్

పూణే: మహారాష్ట్రలో కొత్తగా అమల్లోకి వచ్చిన ‘మహారాష్ట్ర మత స్వేచ్ఛ చట్టం–2026’ కింద తొలి కేసులు పూణేలో నమోదైనట్లు సమాచారం. మైనర్ బాలికను మతమార్పిడికి ప్రేరేపించారన్న ఆరోపణలపై ఫుర్సుంగి పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు కాగా.. మతమార్పిడికి ప్రేరేపించేలా కార్యక్రమాలు...
News

బెంగళూరులో 15 మందిని అక్రమ బంగ్లాదేశీ వలసదారులు

బెంగళూరు (కర్ణాటక): అక్రమ వలసదారులపై బెంగళూరు పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ సిటీ సబ్‌ డివిజన్ పరిధిలోని 29 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి 1,909 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 15 మందిని అక్రమ బంగ్లాదేశీ వలసదారులుగా గుర్తించినట్లు...
News

ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం.. దేశభక్తి చాటిన షోపియాన్ కుటుంబం

శ్రీనగర్: దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో కనిపించిన ఓ దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. లష్కర్-ఎ-తైబా కమాండర్‌గా భద్రతా సంస్థలు పేర్కొంటున్న అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను...
1 2 3 3,070
Page 1 of 3070