NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

ధర్మం, జ్ఞానం, క్షమకు ప్రతిరూపం వశిష్ట మహర్షి

సనాతన ధర్మ సంప్రదాయంలో మహర్షుల స్థానం అత్యంత గౌరవప్రదమైనది. వేద జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, ధర్మ బోధనల ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేసిన మహర్షులలో వశిష్ట మహర్షి...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

ప్రతి ఇంటా మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలి

విజయవాడ: మిద్దె తోటల ద్వారా ఆరోగ్యకరమైన హరిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే అలవాటు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. మిద్దె తోటలు...
News

SDPI జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటకు ఆరు నెలల జైలు శిక్ష

(కర్ణాటక)– సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటకు స్థానిక న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షతో పాటు ₹10,000 జరిమానా విధించింది. జూలై 2015లో చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించిన కేసులో ఆయనను...
News

మదర్సాలలో ‘వందేమాతరం’లోని ఆరు చరణాలనూ పాడితే ఆకాశం ఊడిపడదు! : కలకత్తా హైకోర్టు

కోల్‌కతా (పశ్చిమ బెంగాల్) – మదర్సాలలో జాతీయ గీతం 'వందేమాతరం'లోని ఆరు చరణాలను పాడడం వల్ల ఎటువంటి అనర్థం జరగదని కలకత్తా హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. మదర్సాలలో ఉదయపు ప్రార్థన సమయంలో 'వందేమాతరం'ను తప్పనిసరిగా ఆలపించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ...
News

ఆగస్టు 14న విశాఖలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

విశాఖపట్నం: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 14న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాగర్‌నగర్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌లో ఉదయం...
News

మన స్వాతంత్ర్య దినోత్సవానికి అమెరికాలో గౌరవం: ‘ఇండియా డే’గా మసాచుసెట్స్ గవర్నర్ ప్రకటన

అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీని అధికారికంగా 'ఇండియా డే'గా ప్రకటించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆ రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో భారతీయ అమెరికన్ సమాజం అందిస్తున్న విశేష సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ...
ArticlesNews

ధర్మం, జ్ఞానం, క్షమకు ప్రతిరూపం వశిష్ట మహర్షి

సనాతన ధర్మ సంప్రదాయంలో మహర్షుల స్థానం అత్యంత గౌరవప్రదమైనది. వేద జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, ధర్మ బోధనల ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేసిన మహర్షులలో వశిష్ట మహర్షి ప్రముఖులు. ఆయన జీవితం కేవలం ఒక ఋషి జీవిత కథ మాత్రమే కాదు;...
News

పశ్చిమ బెంగాల్‌లో లౌడ్‌స్పీకర్లపై వివాదం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మసీదుల్లో వినియోగిస్తున్న లౌడ్‌స్పీకర్ల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసులు మసీదు నిర్వాహకులను లౌడ్‌స్పీకర్ల వినియోగంపై మౌఖికంగా సూచనలు చేస్తున్నారని వార్తలు వెలువడగా, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వివాదం నెలకొంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖితపూర్వక...
News

రామ మందిర విరాళాల్లో అవినీతి లేదన్న ప్రభుత్వ వర్గాలు.. రూ.3,300 కోట్లకు పూర్తి లెక్కలు

అయోధ్య రామ మందిరానికి వచ్చిన విరాళాలపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రూ.3,300 కోట్ల విరాళాల వినియోగంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశాయి. మొత్తం నిధులకు స్వతంత్ర ఆడిటర్లు పూర్తిస్థాయిలో లెక్కలు పరిశీలించి ధ్రువీకరించారని వెల్లడించాయి. ప్రభుత్వ వర్గాల...
1 2 3 3,059
Page 1 of 3059