NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

భక్తిమార్గం

ముక్తిని పొంది భగవంతుడి చరణసన్నిధికి చేరడానికి భక్తి మార్గమే ముఖ్యమైనదీ సులభమైనదీ అన్నారు పెద్దలు. ఎందరో మహాత్ములు ఆ మార్గాన్ని అనుసరించి పరమాత్మలో ఐక్యమయ్యారు. భక్తికి ఉన్న...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

కర్నాటక ముస్లింల వివాదాస్పద డిమాండ్లు… ప్రభుత్వంపై ఒత్తిళ్లు

కర్నాటక ముస్లిం సంఘాలు సమావేశమై, అత్యంత సంచలనమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచాయి. దీంతో యావత్ సమాజం విస్తుపోయేలా ఈ డిమాండ్లు వున్నాయి. ఈ నెల 17 న బెంగళూరులోని టౌన్ హాల్ లో 48 ముస్లిం సంఘాలు సమావేశమయ్యాయి. ఈ...
News

మినార్ ను వెంటనే తొలగించాలి : మసీదు యాజమాన్యానికి ఆదేశాలు

హరిద్వార్ లోని ఓ మసీదుకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మసీదు గోపురానికి సంబంధించిన మినార్ ను వెంటనే తొలగించాలని ,లేదంటే మొత్తం మసీదుకే సీల్ వేస్తామని ప్రకటించింది. మసీదు యాజమాన్యానికి గతంలోనే నోటీసు జారీ చేశామని తెలిపారు. అయినా అనధికారంగా...
News

టీసీఎస్ కార్పొరేట్ జీహాద్ కేసులో అశ్విని చైనన్‌కు బెయిల్ నిరాకరణ

టీసీఎస్ నాసిక్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెసీనియర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యురాలు అశ్విని చైనానికి స్థానిక కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. టీసీఎస్ లో అంత జరుగుతున్నా అశ్వినీ అసలు చర్యలు...
News

బ్రిటన్ లో మేయర్ పీఠంపై భారతీయుడు

తూర్పు ఇంగ్లాండ్ లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి బ్రిటన్ చరిత్రలో మేయర్ పీఠాన్ని అధిరోహించిన అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టిం చారు. గతంలో లండన్ లోని కింగ్స్ కాలేజీలో రాజనీతి శాస్త్రం చదువుకుని విద్యను...
News

కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ఈ రోజు ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి మఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 5:43 గంటలకు...
News

దశాబ్దాల తర్వాత అరుణాచల్‌లో కనిపించిన అరుదైన మొక్క

కాలుష్యమయ భారతంలో ఎన్నో వృక్షజాతులు అంతరించిపోయాయి. గత 120 ఏళ్లుగా కన్పించకుండా పోయిన ఒక పుష్పజాతి సైతం శాశ్వతంగా అంతర్థానమైపోయిందని అంతా భావిస్తున్న వేళ తాజాగా దాని జాడలు అరుణాచల్‌ప్రదేశ్‌లో కన్పించాయి. దీంతో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధకుల్లో హర్షాతిరేకాలు...
News

శతాబ్దాల ఆలయాలకు శాశ్వత “ఆయుష్షు”

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, శిల్ప కళా వైభవానికి నిలయమైన కాశీ(వారణాసి) పుణ్యక్షేత్రం ఇప్పుడు ఆధునిక డిజిటల్ కవచాన్ని ధరించబోతోంది. కాలగర్భంలో కలిసిపోకుండా, వాతావ రణ మార్పుల ధాటికి చెదరకుండా ప్రాచీన కట్టడాలను భవిష్యత్ తరాలకు సజీవంగా అందించేందుకు సంగారెడ్డి జిల్లా కంది...
News

హిందూ యువకులపై దాడి.. “ మా మాటే చెల్లుతుంది” అంటూ ముస్లింల బెదిరింపులు

## దాపోలి: రత్నగిరి జిల్లా దాపోలిలోని ముస్లింల ఆధిపత్యం ఉన్న చేపల మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ముగ్గురు హిందూ యువకులపై 5 నుంచి 6 మంది ముస్లిం యువకుల బృందం ప్రాణాంతక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి...
1 2 3 2,906
Page 1 of 2906