దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు కొండరెడ్డి గిరిజనులు. వీరు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కవ...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఒక సాహసం అయితే, ఆ సాహసం వెనుక అంతులేని పోరాటం, కన్నీటి గాథ ఉంటే అది చరిత్ర అవుతుంది. సరిగ్గా అలాంటి చరిత్రనే సృష్టించారు ఆస్ట్రేలియాలో శరణార్థిగా ఉంటున్న ఆఫ్ఘనిస్థాన్ మహిళ రివర్...
లష్కరే తొయిబా (LeT) డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకోవాలని భావిస్తున్న ముస్లిం దేశాలను హెచ్చరించాడు. ఇజ్రాయెల్ను అంగీకరించే ఏ దేశం లేదా పాలకుడైనా 'విధ్వంసం', 'నాశనం' చవిచూస్తారని వార్నింగ్ ఇచ్చాడు....
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు సామూహికంగా విత్తన గుళికల (సీడ్ పెలెటైజేషన్) తయారీ కార్యక్రమం నిర్వహించారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని...
అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయమై ఆ దేశ మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. తాజాగా అటువంటి ఘటన మరోకటి జరిగింది. భారతీయ సంతతికి చెందిన ఓ...
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సింహగిరికి వచ్చే భక్తులకు దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని దేవస్థానం ఈవో జె.వెంకటరావు సూచించారు. సింహగిరిపై వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులకు డిజిటల్ సేవలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం...
అల్లూరి సీతారామరాజు జిల్లా పద్మనాభంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, కుంతీ మాధవ స్వామి ఆలయాన్ని త్రిదండి చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సదస్సులో భక్తులకు ఆయన ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా...
మూగ జీవాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 53 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో అదనంగా మరిన్ని ప్రత్యేక టీంలను నియమించినట్లు తెలిపారు....
దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు కొండరెడ్డి గిరిజనులు. వీరు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కవ ప్రాధాన్యత ఇస్తుంటారు. వీరికి బయట ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే ప్రపంచం. ప్రకృతి...