భారతదేశం ప్రపంచ వేదికపై ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతున్న ఈ కాలంలో, భారత్ను అర్థం చేసుకోవాలనే చర్చ కూడా సమాంతరంగా సాగుతోంది. అయితే ఒకవైపు భారత్...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి దేవాలయంలో వెలుగుచూసిన ప్రత్యేక దర్శన టికెట్ల కుంభకోణం భక్తులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖ (HR&CE) ఆధీనంలో ఉన్న ఈ చారిత్రక ఆలయంలో రూ. 100 ప్రత్యేక...
ప్రపంచ సంక్షోభ సమయంలో ఇంధన పరిరక్షణ , సుస్థిర నిర్వహణకు ఒక విశేష ఉదాహరణగా, మహారాష్ట్రలోని జల్గావ్లో గల పశ్చిమ్ క్షేత్ర కార్యకర్త వికాస్ వర్గ (ప్రథమ్) లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్వయంసేవకులు పునరుత్పాదక ఇంధన వనరులతో పనిచేసే...
ఉత్తరప్రదేశ్లో ఉమ్మీద్ పోర్టల్లోని 31 వేలకుపైగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ర్టేషన్లను అధికారులు రద్దు చేశారు. భూమి రికార్డులు, యాజమాన్య వివరాలకు సంబంధించిన డాక్యుమంట్లు, వాటిపై నమోదైన దావాలు పరిశీలించిన అనంతరం భారీవ్యత్యాసాలను గుర్తించినట్టు తెలిపారు. ఉమ్మీద్ పోర్టల్ నుంచి ఆ ఆస్తులను...
గతేడాది నవంబర్లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో దాదాపు 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాద కుట్రలో భాగమని కేంద్ర సంస్థలు తేల్చాయి. ఈ పేలుడు వెనుక కీలక...
ఈద్ సందర్భంగా గోవును వధిస్తామని ముస్లింలలోని కొన్ని వర్గాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయని, ఇది అభ్యంతరకరమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కేంద్ర సంయుక్త కార్యదర్శి సురేందర్ జైన్ అన్నారు. హిందువులు ఆవును గోమాతగా భావిస్తారని, అయినా గో వధను సమర్థిస్తూ ఎప్పటికప్పుడు...
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్కు మునుపెన్నడూ లేనివిధంగా భక్తులు తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన నెల రోజుల్లోనే 8 లక్షల మంది ఆలయాన్ని సందర్శించుకున్నారు. 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి రోజుకు 25 వేల నుంచి...
భారతీయ సంగీత సంపదపై దశాబ్దాలుగా పరిశోధన చేస్తూ, దాని పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జర్మనీకి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ లార్స్-క్రిస్టియన్ కోచ్ను భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి...
అసోం అసెంబ్లీ బుధవారం 'ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు'ను ఆమోదించింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపాలని విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. మతంతో సంబంధం లేకుండా పెళ్లి, విడాకులు,...