Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

ArticlesNews

ప్రకృతి ప్రసాదం ఈశాన్య భారతం

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ చిరునవ్వుల చిన్నారిని "నువ్వు చైనీస్‌వా?" అని ప్రశ్నించినప్పుడు, ఆ పాప ఎంతో అమాయకంగా, ముద్దుగా "కాదు, నేను ఇండియన్‌ని!" అని ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, కోట్లాది మంది భారతీయుల...
News

మోహన్ భాగవత్ అమెరికా పర్యటనను సమర్థిస్తూ, మేయర్ పై విరుచుకుపడ్డ మిల్బెన్

ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్ (RSs) సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్‌దానీపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ...
News

భాగవత్ కార్యక్రమాన్ని మద్దతిస్తున్న సంస్థ ‘X’ అకౌంట్ బ్లాక్..

న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొననున్న, న్యూయార్క్‌లో జరగబోయే యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్‌కు మద్దతు ఇస్తున్న 'అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్' (AHEAD) సంస్థ ఖాతాను 'X' బ్లాక్ చేసింది. ఖాతాను పునరుద్ధరించాలని 'AHEAD' సంస్థ...
News

సంస్కృతాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం

జాతీయ వాదానికి సంస్కృతమే ఊతమని రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ @ శరత్ చంద్ర అన్నారు. ఐదు వందల గ్రామాలను సంస్కృత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపట్టామని చెప్పారు. గుంటూరులో శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాలలో  కేంద్రీయ సంస్కృత...
News

భక్తులిచ్చే ప్రతిపైసా హుండీకే : సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న బంకె బిహారీ ఆలయంలో భక్తులు ఇస్తున్న విరాళాలు దారి మళ్లడంపై సుప్రీంకోర్టు మండిపడింది. విరాళాల చోరీకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని పాలకమండలికి స్పష్టం చేసింది. 'భక్తులిచ్చే ప్రతి పైసా హుండీకే చేరాలి. ఆన్ లైన్ ద్వారా సమకూరే నిధులు...
News

పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది

ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో జరిగిన ఒక దారుణ ఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాదిక్ అనే వ్యక్తి పెట్టిన చిత్రహింసలు, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడగా, వారిలో 13 ఏళ్ల బాలుడు...
News

పొలంలో బయటపడ్డ పురాతన నాగపడగ రాళ్లు

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం సమీపంలో 32 పురాతన నాగపడగ రాళ్లు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన వెంకటరమణకు చెందిన పొలంలో ఈ రాళ్లు బయటపడటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. పొలంలో గుట్ట ఉండటంతో ఇటీవల వెంకటరమణ ఎక్స్‌కవేటర్‌ సాయంతో...
ArticlesNews

విస్తరించే బంధాల రక్షాబందన్

నేడు రక్షాబంధన్ ఉత్సవం సంపూర్ణ భారతదేశంలో కనిపిస్తోంది. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకు రాఖీ కట్టడం అనే సంప్రదాయం విస్తృతమైంది. మన సాంస్కృతిక కార్యక్రమం భారత దేశవ్యాప్తంగా జరుగుతోందని సంస్కృతి గురించి ఆలోచించేవారందరికీ ఆనందం కలుగుతుంది. కానీ, దీనిని బాహ్యంగా కనిపించే చర్యగా పరిగణించడం...
1 2 3 3,094
Page 1 of 3094