చదువు వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో విద్యను సేవగా భావిస్తూ గిరిజన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అనన్య పాల్ డోడ్మానీ. చిన్ననాటి అనుభవాలే ఆమెను ఈ...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
ప్రముఖ టిబెటన్ బౌద్ధ నేత తుల్కు హుంగ్ కర్ దోర్జే స్థాపించిన 'హుంగ్కర్ దోర్జే వొకేషనల్ హై స్కూల్'ను చైనా సర్కార్ బలవంతంగా మూసేయించింది. ప్రముఖ టిబెటన్ బౌద్ధ నాయకుడు తుల్కు హుంగ్కర్ దోర్జే స్థాపించిన ఈ పాఠశాల ఎంతో పేరు...
అత్యంత చరిత్రాత్మకమైన గీతాప్రెస్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలతో కూడిన ‘‘త్రిభాషా భగవద్గీత’’ను ఒకే సంపుటిలో అందిస్తోంది. ఈ సంపుటి ఇప్పటికే విడుదల కూడా చేసింది. హిందువులకు అత్యంత పవిత్రమైంది గీత. యువకులకు, అంతర్జాతీయ పాఠకులకు...
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సత్యదేవుని అన్నప్రసాదాన్ని ఉచిత మధ్యాహ్న భోజన పథకం ద్వారా పంపిణీ చేయడం గురువారం నుంచి ప్రారంభమైంది. దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఉన్నత...
ఆరెస్సెస్ ఏ సంస్థకూ రిమోట్ కంట్రోల్ గా పనిచేయదని ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. స్వతంత్ర సంస్థలను నేరుగా నడపడం కంటే, సమాజ సేవకు అంకితమైన వ్యక్తులను తీర్చిదిద్దడమే తమ ప్రధాన బాధ్యత అని తెలిపారు. RSSకు సంబంధించి చాలా...
ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తక్షశిలలోని రెండు చారిత్రక కట్టడాల వద్ద పాకిస్థాన్ చేపట్టిన పునర్నిర్మాణ పనులపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం (యునెస్కో) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, భారత్ కూడా ఘాటుగా స్పందించింది. ఈ...
ఏలూరు జిల్లా చింతలవల్లి గ్రామంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రామంలోని స్థానిక చెరువు తవ్వకాలలో వెయ్యి సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం లభ్యమైంది. చెరువులో పనులు చేస్తున్న కూలీలు ఇచ్చిన సమాచారంతో అక్కడికి...
బ్రిటిష్ కాలంలో పూర్వపు సిక్కు సామ్రాజ్యం నుండి తరలించిన 300 ఏళ్ల నాటి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ చేతిరాత ప్రతి ఎట్టకేలకు స్కాట్లాండ్కు చేరింది. పంజాబ్ రెండవ పాలకుడైన మహారాజా ఖడగ్ సింగ్కు చెందినదిగా భావిస్తున్న ఈ పురాతన ప్రతిని...
చదువు వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో విద్యను సేవగా భావిస్తూ గిరిజన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అనన్య పాల్ డోడ్మానీ. చిన్ననాటి అనుభవాలే ఆమెను ఈ దిశగా నడిపించాయి. ‘ట్రైబల్ కనెక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వేలాది గిరిజన...