భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
దేశ నిర్మాణంలో, పర్యావరణ స్పృహ పెంచడంలో అలాగే సమాజంలో ఆరెస్సెస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సహ కార్యవాహ రామదత్ చక్రధర్ అన్నారు. సహస్రలోని స్థానిక దేవ్ రిసార్ట్లో ‘పర్యావరణ పరిరక్షణ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
కేరళ ఆరోగ్య మంత్రి మురళీధరన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు చేసే ఆహార పంపిణీ వల్ల, ఇతరత్రా సేవల వల్ల ఆస్పత్రుల నిర్వాహణకు తీవ్ర ఆటంకం కలుగుతోందని వింత వ్యాఖ్యలు చేశారు. వివిధ మెడికల్ కాలేజీలు,...
జార్ఖండ్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ధన్బాద్లో ఒక భవ్యమైన యువ సదస్సు జరిగింది. ఐఐటీ ఐఎస్ఎమ్ (IIT-ISM) కి చెందిన ప్రతిష్టాత్మక జిజేఎల్టీ (GJLT) ఆడిటోరియంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద,...
బ్రిటన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశపు మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ) మంత్రిగా భారత మూలాలున్న కనిష్క నారాయణ్ను నియమిస్తున్నట్లు నూతన ప్రధానమంత్రి ఆండీ బర్న్హామ్ ప్రకటించారు. శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ సాంకేతికతలో ప్రపంచస్థాయి అగ్రగామిగా నిలవాలన్న యూకే...
లోకమాన్య శ్రీ బాలగంగాధర్ జి తిలక్ 170 జయంతి కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకి హైదరాబాద్ కోటిలోని తిలక్ పార్క వద్ద ఉన్న బాలగంగాధర్ జీ తిలక్ గారి విగ్రహానికి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ...
తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులో 7వ కిలోమీటర్ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో జరిగిన విగ్రహం అపహరణ ఘటనను తిరుపతి జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం పట్ల...
నీట్ ప్రశ్నా పత్రం లీకైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఛలో సంసాద్ అని పిలుపు కూడా ఇచ్చారు. అయితే.. ఈ సమయంలోనే నిరసనకారులు నానా...
ప్రాచీన భారత్లో విద్య పూర్తిగా ఉచితంగా లభించేదని, గురుకులాల్లో విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఆహారం, దుస్తులు, మందులు మరియు పుస్తకాలు అందేవని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ డాక్టర్ కృష్ణగోపాల్ అన్నారు. భారత దేశంలో సంపన్నమైన...