NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

సమాధానం చెప్పిన మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు ఖర్గే?

ఆరెస్సెస్ ఎందుకు నమోదిత సంస్థ కాదు అంటూ కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తాజాగా ఓ ప్రశ్న లేవదీశారు. ప్రశ్న ఒక ముఖ్యమైన సందేహానికి దారితీస్తోంది: ఇది అజ్ఞానమా, లేక ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశపూర్వక ప్రయత్నమా?నవంబర్ 9, 2025న బెంగళూరులోనే,...
News

సంఘ్ చట్టబద్ధతకి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన వివాదమూ లేదు : అంబేకర్

దేశంలోని యువతపై ఆరెస్సెస్ ఎంతో ఆశాభావంతో వుందని, నేటి యువత తమ సంప్రదాయాలతోనూ, భారతదేశపు ఘనమైన చరిత్రతోనూ అనుసంధానమై ఉన్నారని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. పుణె శ్రామిక్ పాత్రకార్ సంఘ్ శతవత్సర వేడుకల సందర్భంగా...
News

భారత దేశ శాస్త్రీయ చరిత్ర మూలాలు అత్యంత పురాతనమైనవి

భారత దేశ శాస్త్రీయ చరిత్ర మూలాలు అత్యంత పురాతనమైనవని ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ డా.కృష్ణ గోపాల్ అన్నారు. భారతీయ జ్ఞాన సంప్రదాయంలో, విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత ఎల్లప్పుడూ ఒకదానికొకటి పూరకంగానే వున్నాయని, కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ...
News

ఆక్రమిత కాశ్మీర్ పాక్‌లో భాగం కాదు..

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)‌లో పాకిస్తాన్ భద్రతా బలగాలు సాగిస్తున్న అణచివేత చర్యలపై ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (MQM) వ్యవస్థాపకుడు, లండన్ దేశ బహిష్కరణలో ఉన్న నేత అల్తాఫ్ హుస్సేన్ (తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. PoK‌లోని స్థానిక ప్రజలపై పాక్...
News

హల్దీఘాటి యుద్ధం నాగరికతా పోరాటంలో ఒక నిర్ణయాత్మక ఘట్టం

హల్దీఘాటి యుద్ధం భారత్ పక్షాన పోరాడిన వారికి విజయాన్ని అందించిన యుద్ధమని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హల్దీఘాటి యుద్ధం యొక్క 450వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయ్‌పూర్‌లోని గాంధీ మైదానంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ..."ఈ చర్చ తరచుగా వ్యతిరేక...
News

అయోధ్య రాముడికి అరుదైన కానుక…

అయోధ్యలో ఒక అరుదైన, భక్తిపూర్వక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరొందిన జపాన్‌కు చెందిన 'మియాజాకి'ని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. 'ఎగ్ ఆఫ్ ది సన్' అని కూడా పిలిచే ఈ పండును స్థానిక రైతు...
News

మదర్సా ఉపాధ్యాయుడితో నిశ్చితార్థం అనంతరం యువతి ఆత్మహత్య

కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా చెరువత్తూర్ ప్రాంతంలో 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని కలిగించింది. మరణించిన యువతిని ముబ్షిరాగా గుర్తించారు. ఆమె కైతక్కాడ్-పయ్యంకి బిస్మిల్లా రోడ్‌కు చెందిన యు. అబ్దుల్ రెహమాన్, యు....
News

కోల్‌కతా విమానాశ్రయ విస్తరణలో భాగంగా బంకారా మసీదు, ఆలయాన్ని తరలించనున్న అధికారులు

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, ఆధునీకరణ ప్రణాళికలో భాగంగా రన్‌వే సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన బంకారా మసీదును (గౌరీపూర్ జామా మసీదుగా కూడా పిలుస్తారు) తరలించాలని విమానాశ్రయ అధికారులు నిర్ణయించారు....
1 2 3 2,959
Page 1 of 2959