గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివ గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్కు రెండవ సర్సంఘచాలక్గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్ భారతదేశం పర్యటించి భారతీయ ఆత్మను...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా మారుతున్న ముల్కనూరులో మరో అరుదైన శిల్పం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి శాసనాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుడికందుల కిషోర్, సిద్ధమల్ల రమేష్ తాజాగా స్థానికులు ‘కాటమయ్య గుండు’గా...
తిరుపతి: శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులు సంసార బంధాల నుంచి విముక్తి పొంది, భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారనే సందేశాన్ని ‘ధాటీపంచకం’ అందిస్తుందని భద్రాచలానికి చెందిన శ్రీ స్థలశాయీ స్వామి తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో...
రాయపూర్: పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ భవిష్యత్తులో మళ్లీ భారత్లో భాగమయ్యే రోజు వస్తుందని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. ఇందుకోసం ప్రజలు ఓపికగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్కు చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు....
తిరుపతి: ఆధునిక భారతంలో సంస్కృత భాషకు ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం-2026ను ఆయన ప్రారంభించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం...
నేటి యువతలో చాలామంది మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం, స్థిరమైన కెరీర్ కోసం పరుగులు తీస్తుంటారు. అయితే పులివెందులకు చెందిన కొందరు యువకులు మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగాలను వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేసి.. ప్రకృతి సాగుతో...
గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివ గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్కు రెండవ సర్సంఘచాలక్గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్ భారతదేశం పర్యటించి భారతీయ ఆత్మను అర్థం చేసుకున్న గొప్ప సామాజికవేత్త. వారు ఆజన్మాంతం భారతజాతి నిత్య యవ్వనానికి ప్రేరణదాతగా...
— ప్రశాంత్ పోల్ బుధవారం.. 6 ఆగస్ట్, 1947: అలవాటు ప్రకారం గాంధీజీ తెల్లవారకుండానే నిద్ర లేచారు. బయట ఇంకా చీకటిగా ఉంది. వాఘా శరణార్ధి శిబిరాలకు దగ్గరగానే గాంధీజీ వసతి కూడా ఉంది. అది పెద్ద పట్టణమేమికాదు. చిన్న గ్రామం....
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళం ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్ లొకేషన్గా ఉపయోగించేందుకు అనుమతించేది లేదని దేవస్వం మంత్రి కే. మురళీధరన్ వెల్లడించారు. శబరిమలలో మోహన్లాల్ నటిస్తున్న...