విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం ఇక్కడ చదవచ్చు లక్ష్యంలో స్పష్టత అవసరం విమర్శకు గురయ్యే అంశం లేదా లక్ష్యం స్పష్ట మైన నిర్వచనానికి నోచుకోనప్పుడు హిందుత్వంపై...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
డెహ్రాడూన్ లోని ప్రతిష్ఠాత్మకమైన ‘‘లేఖక్ గావ్’’ గ్రామంలో 15 వ జాతీయ స్థాయి ‘‘యంగ్ థింకర్స్ మీట్’’ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ అరుణ్ కుమార్, ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్య కారిణి సదస్యులు రామ్ మాధవ్...
ధ్వని కాలుష్య నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా ఆచరిస్తోంది హర్యానా పోలీసు విభాగం. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను వంద శాతం అమలు చేసేలా చూడాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు...
కేరళ సీపీఎం పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం (ఆఫీసు) అయిన ఏకేజీ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ స్టడీస్, కేరళ విశ్వవిద్యాలయ భూమిలో ఉందనే ఆరోపణల నేపథ్యంలో, విశ్వవిద్యాలయానికి చెందిన భూమి...
భారత వైద్య వ్యవస్థ ఎంత వేగంగా, సౌకర్యవంతంగా ఉంటుందో వివరిస్తూ ఓ అమెరికన్ మహిళ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇక్కడి వైద్య సేవలు తనను ఎంతగా ఆకట్టుకున్నాయో ఆమె తన అనుభవం ద్వారా పంచుకున్నారు. ఈ...
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు దెబ్బతినడంతో యాత్ర మార్గాలు ప్రమాదకరంగా మారాయి. భారత వాతావరణ శాఖ పలు...
శ్రీకాకుళం: ఆషాఢ మాసం సందర్భంగా ఉత్తరాంధ్రలోని పలు గ్రామాల్లో గ్రామదేవతల వార్షిక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నందిగాం మండలంలోని జల్లపల్లి గ్రామంలో గ్రామదేవత కొత్తమ్మతల్లి వార్షిక సంబరాలు ఆదివారం...
1857 తిరుగుబాటు తర్వాత ముస్లిం సమాజంలో మతపరమైన విద్యను ప్రోత్సహించడం, సామాజిక సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో 1866లో ఉత్తరప్రదేశ్లోని దేవబంద్లో దారుల్ ఉలూమ్ దేవబంద్ స్థాపించబడింది. మౌలానా ఖాసిమ్ నానోత్వీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ సంస్థ నుంచి దేవబంది భావజాలం...
విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం ఇక్కడ చదవచ్చు లక్ష్యంలో స్పష్టత అవసరం విమర్శకు గురయ్యే అంశం లేదా లక్ష్యం స్పష్ట మైన నిర్వచనానికి నోచుకోనప్పుడు హిందుత్వంపై జరిగే చర్చ గందరగోళానికి దారి తీస్తుంది. ఉదాహరణకు, ఏదైనా ప్రభుత్వ విధానంపై ప్రశ్న...