Articles

ArticlesNews

నాగ చతుర్థి నుంచి గరుడ పంచమి వరకు.. ప్రకృతి ధర్మాన్ని చాటే శ్రావణ పర్వదినాలు

శ్రావణ మాసం అంటే భక్తి, ఆధ్యాత్మికత, ప్రకృతి ఆరాధనకు ప్రతీక. నోములు, వ్రతాలు, పూజలతో ఈ మాసం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అయితే మన సంప్రదాయంలోని పర్వదినాలు కేవలం...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

బెంగళూరులో ఉగ్రవాద సంబంధాలపై ఓ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జిగాని ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ టెక్ కంపెనీలో...
News

షేక్ సాధిక్ ఖాన్ వేధింపుల కారణంగా గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నూకరాజు,...
News

బలూచిస్థాన్‌లో పాక్ స్వాతంత్య్ర దినోత్సవానికి నిరసన.. వెలవెలబోయిన వేడుకలు

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14న బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వేడుకలను బహిష్కరిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంద్ వాతావరణం నెలకొంది. క్వెట్టాతో పాటు పలు జిల్లాల్లోని వాణిజ్య ప్రాంతాలు, మార్కెట్లలో దుకాణాలను...
News

మారు పేరుతో హిందూ మహిళపై మిజానూర్ రెహమాన్‌ లవ్ జీహాద్

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండి ప్రాంతంలో ఓ హిందూ మహిళను ‘రాజ్‌వీర్ తారే’ అనే పేరుతో పరిచయం చేసుకుని, తన అసలు మతపరమైన గుర్తింపును దాచిపెట్టి లవ్ జీహాద్ వివాహం చేసుకున్నాడని మిజానూర్ రెహమాన్‌పై ఆరోపణలు వచ్చాయి. పెళ్లి అనంతరం ఇస్లాం...
ArticlesNews

నాగ చతుర్థి నుంచి గరుడ పంచమి వరకు.. ప్రకృతి ధర్మాన్ని చాటే శ్రావణ పర్వదినాలు

శ్రావణ మాసం అంటే భక్తి, ఆధ్యాత్మికత, ప్రకృతి ఆరాధనకు ప్రతీక. నోములు, వ్రతాలు, పూజలతో ఈ మాసం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అయితే మన సంప్రదాయంలోని పర్వదినాలు కేవలం పుణ్య సముపార్జన కోసమే కాకుండా.. ప్రకృతి, జీవవైవిధ్యం, మానవ జీవన విధానానికి సంబంధించిన...
News

విజయవాడ నుంచి కాశీకి డైరెక్ట్ ఇండిగో విమానం

విజయవాడ: ఆధ్యాత్మిక నగరం కాశీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ భక్తులకు శుభవార్త. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసికి నేరుగా కొత్త ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నూతన విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు...
ArticlesNews

3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? – ప్రశాంత్ పోల్ ఈ రోజు కాశ్మీరు మహారాజు శ్రీ హరిసింగ్...
News

బెంగాల్ పాఠ్యాంశాల్లో మార్పులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పాఠశాల విద్యా వ్యవస్థలో 2028 విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. పాఠ్యాంశాలు, సిలబస్‌తో పాటు చరిత్ర, బెంగాలీ సాహిత్య బోధనలోనూ మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు పాఠ్యాంశాలను సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. సాహిత్య సిలబస్‌లో కీలక మార్పులు ప్రతిపాదిత సవరణల్లో భాగంగా బెంగాలీ సాహిత్య సిలబస్‌లో కొన్ని ప్రముఖ రచనల స్థానాలను మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది.‘శివాజీ ఉత్సవ్’ను చేర్చే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా నాటక రచయిత శరత్ చంద్ర సేన్ గుప్తా రచించిన ‘సిరాజ్ ఉద్దౌలా’కు బదులుగా ‘బంగార్ ప్రతాపాదిత్య’ను సిలబస్‌లో చేర్చాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. చరిత్ర పాఠ్యాంశాల్లోనూ మార్పులు చరిత్ర సిలబస్‌లో కూడా కొన్ని కీలక మార్పులు చేయాలని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రముఖ విద్యావేత్త,...
1 2 3 3,072
Page 1 of 3072