ఉరుకుల పరుగుల జీవితంలో తమ పనిని తాము చేసుకోవడానికే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఓ ఇద్దరు పర్యావరణ ప్రేమికులు రోడ్డుకు ఇరువైపున, డివైడర్ల మధ్య ఉన్న...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మొత్తం 25 ఎజెండాలకు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి...
నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితురాలిగా వుంటూ, పరారీలో వున్న నిదా ఖాన్ ను నాసిక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ నెల 7 న నాసిక్ పోలీసులు ఛత్రపతి...
భారతీయ సమాజం అన్న భావన పాశ్చాత్య సమాజం కంటే మౌలికంగా చాలా భిన్నమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ‘‘సోషల్ కాంట్రాక్ట్’’ కంటే ఏకత్వం,పరస్పర సహకారం, కర్తవ్యం, బాధ్యతలపైనే భారతీయ నాగరిక చింతన ఆధారపడి వుంటుందని...
ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నిడదవోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. భగవంతుని సేవలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని...
ఉరుకుల పరుగుల జీవితంలో తమ పనిని తాము చేసుకోవడానికే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఓ ఇద్దరు పర్యావరణ ప్రేమికులు రోడ్డుకు ఇరువైపున, డివైడర్ల మధ్య ఉన్న ఎండిపోయిన మొక్కలకు నీరు పోస్తూ పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. వీరు పర్యావరణాన్ని...
లోకకల్యాణార్ధం, ధర్మజాగృతి లక్ష్యంగా మంత్రమహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామిని ధర్మ ప్రచార యాత్ర హైదరాబాద్లో అత్యంత వైభవోపేతంగా ముగిసింది. వేలాదిమంది భక్తులు, పరిపూర్ణ సమర్పణ భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మాత అనుగ్రహంతో సనాతన...
తిరుమల పురవీధులకు ఆధ్యాత్మిక, పౌరాణిక శోభను తీసుకువచ్చే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రంలోని మాడ వీధులు, ప్రధాన సర్కిళ్లు, రహదారులకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న మహనీయుల పేర్లను ఖరారు చేసింది. టీటీడీ నియమించిన కమిటీ సిఫార్సుల...
వివాహితులైన ముస్లిం మహిళల హక్కులకు సంబంధించి అహ్మదాబాద్ కుటుంబ న్యాయస్థానం కీలకమైన తీర్పు వెలువరించింది. భర్త అనుమతించక పోయినప్పటికీ భార్య విడాకులు (ఖులా) ఇవ్వవచ్చని తెలిపింది. అయితే, ఈ విడాకులకు చట్టబద్ధత రావాలంటే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్పనిసరి అని స్పష్టం...