ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్ల రెండు వైపులా వరుసగా ఉన్న చెట్లు, మొక్కలకు శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి...
భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన 'ఆపరేషన్ సిందూర్' జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్లోని బహవల్పూర్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు లేకుండా పోయిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం 'మర్కజ్ సుభానల్లా'ను...
దేశ రాజధానిలోని కీలకమైన ప్రదేశాల్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల -IEDలుతో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకు నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఢిల్లీలోని...
గుంటూరు నగరంలోని NGO కాలనీ 4వ లేన్లో గుంటూరు విభాగ్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో, ఘనంగా నిర్వహించబడింది. వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ భూమి పూజ కార్యక్రమం హిందూ సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణ మరియు...
ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్ల రెండు వైపులా వరుసగా ఉన్న చెట్లు, మొక్కలకు శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు కట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చెట్లను కాపాడేందుకు ఓ వ్యక్తి చేపట్టిన ఆ వినూత్న...
రోజురోజుకూ వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మానవులే కాకుండా మూగ జీవాలు, పక్షులు కూడా వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ భగభగ మండే వేసవిలో నీరు, ఆహారం లభించక విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో...
భారత్లో తన ఉగ్ర నెట్వర్క్ను విస్తరించడానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. 2024లో పంజాబ్ యూట్యూబర్ రోజెర్ సంధూ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఐఎస్ఐతో సంబంధమున్న పాక్ గ్యాంగ్స్టర్ పేరు బయటకు...
2025 వ సంవత్సరం సంఘ కార్యశతాబ్ది సంవత్సరం. ఈ సందర్భంగా సంఘ్ సమాజంలోని అన్ని వర్గాలకూ మరింత చేరువకావడానికి రకరకాల కార్యక్రమాలను యోజన చేస్తోంది. అలాగే ‘‘పంచ పరివర్తన్’’ అనే అంశాన్ని కూడా సమాజం ముందుకు తెచ్చింది. కార్య శతాబ్ది కార్యక్రమాల...
జీవితం ఆనందమయంగా ఉండాలంటే ఆధ్యాత్మికత సాధనంగా పనిచేస్తుందని శ్రీశ్రీ రవిశంకర్ తెలిపారు. బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరై కొత్తగా...