NewsSeva

తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు

రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ...

Articles

ArticlesNews

జీవిత సత్యాల పాఠం

‘‌పరమపద’ అంటే భగవంతుని నివాసమైన వైకుంఠం అని, ‘సోపానం’ అంటే మెట్టు అని అర్థం. అంటే మోక్షానికి దారితీసే మెట్టు అని దీని భావం. ‘వైకుంఠపాళి’ ఆట...

Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

సింహాచలంలో వైభవంగా ఢిల్లీ విజయోత్సవం

  ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం ఢిల్లీ విజయోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకులు భగవద్ రామానుజాచార్యులు ఢిల్లీ బాద్‌షాను తన పాండిత్యంతో మెప్పించిన సందర్భంగా ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి...
News

తాలిబాన్ తరహాలో హిందూ డ్రైవర్ హత్య

న్యూఢిల్లీలో అచ్చు తాలిబాన్ల తరహాలో హిందూ క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ ను (40) నలుగురు ముస్లింలు ఘోరంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనానికి పాల్పడి...
News

ఉండ్రాజవరంలో మైత్రేయ బుద్ధవిహార్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి, ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ‘మైత్రేయ బుద్ధ విహార్’ ప్రారంభోత్సవంలో...
News

మావోయిస్టుల పేరిట బ్యానర్లు ఏర్పాటు.. ఆరుగురి అరెస్ట్

గడ్చిరోలి: మావోయిస్టుల పేరిట బ్యానర్లు, కరపత్రాలు ఏర్పాటు చేసి భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గడ్చిరోలి జిల్లా భమ్రాగడ్ తాలూకాలోని ఫుల్నార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుల్నార్ ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో లేఖలు, ప్రచార...
News

స్వామి లక్ష్మణానంద సరస్వతి ఆధ్యాత్మిక చైతన్యానికి దిక్సూచి

భువనేశ్వర్ :ధర్మం కోసం నిలబడే మహనీయులను అంతం చేయడం ద్వారా ఆ ప్రయత్నాలను అడ్డుకోవచ్చని ధర్మ విరోధులు భావించవచ్చు కానీ, అది సాధ్యమయ్యే పని కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలేవీ...
News

తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతి గుర్తింపు.. ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’గా నామకరణం

తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’...
News

నేపాల్‌లో హిందువులపై ముస్లింల దాడి ; పోలీసు కాల్పుల్లో హిందూ యువకుడు మృతి

కాఠ్మండు: భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న నేపాల్‌లోని సున్సారి జిల్లాలో మతపరమైన ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారడంతో పోలీసు కాల్పుల్లో ఒక హిందూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా...
News

శ్రీవారి సేవను గ్రామస్థాయికి విస్తరించేందుకు చర్యలు: టీటీడీ ఈవో

తిరుమల : శ్రీవారి సేవను గ్రామస్థాయిలో మరింత విస్తరించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోందని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్య...
1 2 3 3,038
Page 1 of 3038