భారతీయ జ్ఞాన పరంపరలో సంస్కృతానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆసేతు హిమాచలం వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆయుర్వేదం, గణితం,...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
భారత్, చైనా సరిహద్దులో సిక్కిం వద్ద 14,140 అడుగుల ఎత్తున ఉన్న నాథు లా పాస్లో రక్షాబంధన్ వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని చాటాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 26 మంది యువతులు మన సరిహద్దులను కాపలా కాస్తున్న వీర...
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చర్చలు జరపాలని భారత్ను సంప్రదించినా దాడులు చేసినట్లు మాజీ CDS జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉదయం సుమారు 10 గంటల సమయంలో చర్చల కోసం ఫోన్ చేసిందని, ఆ సమయంలో భారత వైమానిక దళం చీఫ్ సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగార, అందుకు తాను “గో ఎహెడ్” అని అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఇదే కాకుండా మరో రెండు టార్గెట్లను గుర్తించాలని కోరినట్లు తెలిపారు. వాటిలో ఒకటి పీఓకేలోని స్కార్డుపై దాడికి కూడా అనుమతించినట్లు చెప్పారు. వాతావారణ బాగా లేకపోవడం వల్ల ఆ దాడిని భోలారికి మార్చాల్సి వచ్చిందన్నారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ రూపొందించుకున్న ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో కీలక సూత్రం ఉందని చౌహాన్ చెప్పారు. చివరి...
ఆయుర్వేద సౌందర్య చిట్కాలు అనగానే ‘పాత కాలపు పద్ధతులు’ అంటూ కొట్టిపారేసేవారు చాలామందే. కానీ ప్రాచీన భారతీయ జీవన విధానంలో భాగమైన ఆయుర్వేదం ఆరోగ్య పరిరక్షణతో పాటు సౌందర్య పోషణలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్శ్రీ పథి నమ్ముతారు....
తిరుమల : ఆలయ ఆరాధనా సంప్రదాయాల్లో వైఖానస ఆగమానికి విశిష్టమైన స్థానం ఉందని పండితులు పేర్కొన్నారు. శ్రీ విఖనస మహర్షి వైఖానస ఆగమానికి మూలకర్త అని, ఆలయ ఆరాధనను శాస్త్రబద్ధంగా నిర్వహించేందుకు ఈ ఆగమ సంప్రదాయం మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు. శ్రీ...
భారతీయ జ్ఞాన పరంపరలో సంస్కృతానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆసేతు హిమాచలం వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆయుర్వేదం, గణితం, ఖగోళశాస్త్రం, వ్యాకరణం, న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం, నాట్యం, సంగీతం వంటి అనేక జ్ఞాన శాఖలకు...
శ్రీనగర్: భక్తిశ్రద్ధలతో సాగిన పవిత్ర అమర్నాథ్ యాత్ర శుక్రవారం ఘనంగా ముగిసింది. 57 రోజుల పాటు కొనసాగిన యాత్రలో భాగంగా పరమశివుని ప్రతిరూపంగా భక్తులు కొలిచే పవిత్ర ఛారీ ముబారక్ అమర్నాథ్ గుహకు చేరుకోవడంతో యాత్ర ముగిసినట్లు అధికారులు తెలిపారు. జూలై...
బెంగళూరు: ఈద్ ఊరేగింపు సందర్భంగా బెంగళూరులోని బసవనగుడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఆర్ రోడ్డులో ఉన్న హిందూ కార్యకర్త పునీత్ కెరెహళ్లికి చెందిన ‘రాష్ట్ర రక్షణ పడే’ కార్యాలయం వద్ద ఊరేగింపు సమయంలో అభ్యంతరకర నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఇరువర్గాల మధ్య...
థానే: శ్రావణ మాసంలో భివండి తాలూకాలోని దిండీగఢ్ మహాదేవుని పుణ్యక్షేత్రంలోకి మాంసాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి. పవిత్ర క్షేత్రంలోకి మాంసం తీసుకెళ్లడాన్ని కొందరు హిందూ యువకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు...