మొగలులకు వ్యతిరేకంగా జరిగిన విజయవంతమైన పోరాటం ప్రాతఃస్మరణీయుడైన మహారాణా ప్రతాప్ భారతీయ స్వేచ్ఛకు ఒక దార్శనిక, తాత్విక ప్రతీక. స్వదేశం, స్వధర్మ రక్షణ కోసం పరిమిత...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
చిత్రకూట్ : చిత్రకూట్ ప్రాంతంలో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో దీనదయాళ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్వచ్ఛంద కార్యకర్తలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. సంస్థ కార్యదర్శి ప్రమోద్వన్ హరిజన్ కాలనీలోని వరద బాధితులను కలిసి, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు....
తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. సర్వదర్శనం, నిర్దేశిత సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ...
మొగలులకు వ్యతిరేకంగా జరిగిన విజయవంతమైన పోరాటం ప్రాతఃస్మరణీయుడైన మహారాణా ప్రతాప్ భారతీయ స్వేచ్ఛకు ఒక దార్శనిక, తాత్విక ప్రతీక. స్వదేశం, స్వధర్మ రక్షణ కోసం పరిమిత వనరులున్నప్పటికీ, నాడు అత్యంత శక్తిశాలి అయిన మొగల్ సమ్రాట్తో అతడు తలపడ్డాడు. అతడు...
పూరీ: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయానికి ఉన్న ఆస్తుల వివరాలను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్జేటీఏ) వెల్లడించింది. ఆలయానికి పలు బ్యాంకుల్లో కలిపి సుమారు రూ.1,912 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నట్లు ఎస్జేటీఏ తెలిపింది. వీటితో పాటు వివిధ...
భారతీయ పురాణ, ఇతిహాస సంప్రదాయంలో మాతృమూర్తులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. కేవలం కుటుంబాన్ని నడిపించే తల్లులుగానే కాకుండా.. యుగాల గమనాన్ని మార్చిన నిర్ణయాలు తీసుకున్న ధీర వనితలుగా వారు మనకు కనిపిస్తారు. అలాంటి మహనీయ మాతృమూర్తుల్లో సత్యవతి ఒకరు. మహాభారత...
శ్రీశైలం: శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కల్యాణ మండపంలో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాలను నిర్వహించారు. దేవస్థానం ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 1,700...
గణితం అంటే చాలామంది విద్యార్థుల్లో ఒకింత భయం ఉంటుంది. పెద్ద సంఖ్యలు, క్లిష్టమైన గుణకారాలు, భాగహారాలు, వర్గమూలాలు, బీజగణిత సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే లెక్కలను వేగంగా, సులభంగా చేయడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉపయోగపడతాయి....
నంద్యాల, సెప్టెంబరు 4: కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంలో, ఆహారపు అలవాట్లను నియంత్రించడంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆరోగ్య భారతి జాతీయ సంఘటనా కార్యదర్శి అశోక్ కుమార్ వార్షనేయ్ అన్నారు. నంద్యాల జిల్లా ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సెప్టెంబరు 2న క్రాంతి...