Programs

Programms

భాగ్యనగర్‌లో హిందూ వ్యతిరేక స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ ప్రదర్శన రద్దు

భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...

Gallery

ArticlesGallery

ధర్మాస్త్రం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...

News

News

భారతీయులకు రూమ్‌.. పాక్‌ ఎంపీకి నో ఎంట్రీ.. యూఏఈలో షాకింగ్‌ ఘటన

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ పరపతిపై మరోసారి చర్చ మొదలైంది. యూఏఈలో విమానం రద్దు కావడంతో హోటల్‌ వసతి కోసం వెళ్లిన పాకిస్థానీ ప్రయాణికులకు అవమానకర అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌, ఎంపీ అసద్‌ ఖైసర్‌ ఆరోపించారు....
News

భారత్‌కు దీర్ఘకాలంలో చైనాతోనే ప్రధాన పోటీ: జనరల్ నరవణే

న్యూఢిల్లీ: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ దేశంపై దృష్టి పెట్టాల్సి వస్తోందని, అయితే దీర్ఘకాలంలో చైనానే భారత్‌కు ప్రధాన పోటీదారుగా...
News

తుళ్లూరు శివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన..

అమరావతి: రాజధాని అమరావతిలోని తుళ్లూరులో వందల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో గ్రామస్థులు పురాతన ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నారు. శ్రీ...
News

ఏనుగులను దైవత్వానికి ప్రతీకలుగా చూడాలి.. ఆరోగ్యం, సంరక్షణకు ప్రాధాన్యం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యక్తులు, ఆలయాలు, అటవీశాఖ, జంతు ప్రదర్శనశాలలు, పునరావాస కేంద్రాల ఆధీనంలో ఉన్న ఏనుగులను దైవత్వానికి ప్రతీకలుగా భావించి ఆదరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటి ఆరోగ్య పర్యవేక్షణ, సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌...
News

బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీ (CJP) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన బృందాన్ని కొందరు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. మాటామాటా పెరగడంతో దాడి జరిగిందని సీజేపీ ఆరోపించింది. అనంతరం వాహనంలో...
News

శబరిమల సందేశం.. భక్తులకు ఆలయ విశేషాలు చేరువ

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించే వివిధ పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయ సంప్రదాయాలను భక్తులకు మరింత చేరువ చేసేందుకు ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కొత్తగా ‘శబరిమల సందేశం’ పేరుతో ఆంగ్ల మాస పత్రికను ప్రారంభించింది. ఈ పత్రిక...
News

సెప్టెంబరు 30 నాటికి ‘అయోధ్య’ నిర్మాణం పూర్తి: నృపేంద్ర మిశ్ర

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న భవ్య రామమందిరం పనులు సెప్టెంబరు 30 నాటికి పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆలయ నిర్మాణానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. రామమందిర...
ArticlesNews

అన్నదానం మహాదానం.. సనాతన ధర్మం చూపిన ఆహార మహత్యం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని సనాతన ధర్మం చెబుతోంది. జీవుల మనుగడకు ఆహారమే ఆధారం. అందరికీ సరిపడా ఆహారం ఉన్నప్పటికీ, అది ప్రతి ఒక్కరి కంచం వరకు చేరని పరిస్థితి ఉంది. అందుకే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అన్నిటికంటే గొప్ప...
1 2 3 3,083
Page 1 of 3083