సనాతన ధర్మంలో భక్తి మార్గానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. భగవంతుడిని చేరుకునేందుకు జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను మన ఋషులు సూచించారు. వాటిలో సామాన్యుల నుంచి మహాత్ముల వరకు అందరికీ సులభంగా ఆచరించగలిగే మార్గం భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో భజనలు, నామసంకీర్తనలు అత్యంత పవిత్రమైన సాధనలుగా భావిస్తారు. భజన అంటే కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు.. భగవంతుని నామాన్ని స్మరిస్తూ, ఆయన మహిమలను కీర్తిస్తూ మనసును దైవ చింతనలో నిలిపే ఆధ్యాత్మిక సాధన. భజనల ద్వారా భక్తుడి హృదయంలో భక్తి భావం పెరిగి, ఆత్మశాంతి కలుగుతుందని సనాతన ధర్మం చెబుతుంది. వేద కాలం నుంచి నామస్మరణకు ప్రాధాన్యం సనాతన సంప్రదాయంలో మంత్రోచ్చారణ, స్తోత్ర పఠనం, కీర్తనలు అనాదిగా కొనసాగుతున్నాయి. వేదాల్లో దేవతా స్తుతులకు విశేష ప్రాధాన్యం ఉంది. అనంతర కాలంలో ఆళ్వార్లు,...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో ఘనత సాధించింది. స్వదేశీ టెక్నాలజీతో తయారైన లాంగ్ రేంజ్ సర్ఫేజ్-టూ-ఎయిర్ మిస్సైల్ (LRSAM) ‘‘కుశ’’ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి తొలి ఫ్లైట్ టెస్ట్...
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఆళ్వార్ సదనం నూతన రూపును సంతరించుకుంటోంది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ సత్రం భవనానికి దేవస్థానం అధికారులు మరమ్మతులు చేపట్టగా, ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులతో...
సనాతన ధర్మంలో భక్తి మార్గానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. భగవంతుడిని చేరుకునేందుకు జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను మన ఋషులు సూచించారు. వాటిలో సామాన్యుల నుంచి మహాత్ముల వరకు అందరికీ సులభంగా ఆచరించగలిగే మార్గం భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో భజనలు, నామసంకీర్తనలు అత్యంత పవిత్రమైన సాధనలుగా భావిస్తారు. భజన అంటే కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు.. భగవంతుని నామాన్ని స్మరిస్తూ, ఆయన మహిమలను కీర్తిస్తూ మనసును దైవ చింతనలో నిలిపే ఆధ్యాత్మిక సాధన. భజనల ద్వారా భక్తుడి హృదయంలో భక్తి భావం పెరిగి, ఆత్మశాంతి కలుగుతుందని సనాతన ధర్మం చెబుతుంది. వేద కాలం నుంచి నామస్మరణకు ప్రాధాన్యం సనాతన సంప్రదాయంలో మంత్రోచ్చారణ, స్తోత్ర పఠనం, కీర్తనలు అనాదిగా కొనసాగుతున్నాయి. వేదాల్లో దేవతా స్తుతులకు విశేష ప్రాధాన్యం ఉంది. అనంతర కాలంలో ఆళ్వార్లు,...
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ 'ఏడు కొండల వాడ వేంకటరమణ గోవిందా గోవింద' అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. అయితే,...
భారతదేశంలో గిరిజన వర్గాలకు ప్రత్యేక మత నియమావళి ఉండాలనే డిమాండ్ మరోసారి చర్చకు వచ్చింది. గిరిజనుల ప్రత్యేక గుర్తింపు, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడేందుకు ప్రత్యేక వర్గీకరణ అవసరమని కొందరు వాదిస్తున్నారు. అయితే, ఈ ప్రశ్న కేవలం జనాభా లెక్కల వర్గీకరణకు సంబంధించినది...
విశాఖపట్నం: గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సుమారు 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణకు 5...
అయోధ్య : అయోధ్య ధామ్లోని మణిరామ్దాస్ ఛావనీలోగల శ్రీరామ్ సత్సంగ్ భవన్, ధర్మ మండపంలో సాధువుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రామ జన్మభూమి ఆలయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాల పట్ల సాధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య...