గోవులను కట్టకుండా స్వేచ్ఛగా వదిలేయడం.. పాలు ఇచ్చే ఆవుల నుంచి ఒక్క చుక్క పాలు కూడా పితకకపోవడం.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఉత్తరప్రదేశ్లోని ఓ గోశాలలో శతాబ్ద...
భాగ్యనగరంలో జరగాల్సిన స్టాండ్-అప్ కమెడియన్ నసీఫ్ అక్తర్ షో రద్దయింది. హిందూ ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నసీఫ్ అక్తర్ ప్రదర్శనపై హిందూ సంఘాల నిరసనల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ వసుంధర వెబ్ ప్రత్యేకం Telugu NewsEditorial Newsధర్మాస్త్రం ధర్మాస్త్రం 2 min readEenadu icon By Editorial Team Published : 13 May 2026 02:49 IST Eenadu icon ధర్మాస్త్రం...
పార్వతీపురం మన్యం: గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పంటలకు మార్కెటింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్రి క్లినిక్ ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం, ఉద్యానవనం,...
ఇజ్రాయెల్: ఉత్తర ఇజ్రాయెల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోషవ్ అవియెల్లో వందలాది మంది కృష్ణ భక్తులు ‘హరే రామ.. హరే కృష్ణ’ నామస్మరణతో సందడి చేశారు. విశేషమేమిటంటే.. ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది యూదులే...
ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయంలో ఒక చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 300 సంవత్సరాలుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరిన రుద్రేశ్వర...
అనకాపల్లి :ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు, భజన మందిరాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. పెరిగిన నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా నిధులను మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఇన్ఛార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ తాజాగా ఉత్తర్వులు...
గోవులను కట్టకుండా స్వేచ్ఛగా వదిలేయడం.. పాలు ఇచ్చే ఆవుల నుంచి ఒక్క చుక్క పాలు కూడా పితకకపోవడం.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఉత్తరప్రదేశ్లోని ఓ గోశాలలో శతాబ్ద కాలంగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. గోమాత పాలను పూర్తిగా దూడలకే వదిలేస్తూ, వందలాది...
లైడన్ రాగిరేకులను మొదటి రాజేంద్ర చోళుడు జారీ చేశాడు. ఈ శాసన పత్రంతో రెండు భాగాలున్నాయి. ఒకటి సంస్కృతం విభాగం (5 ఫలకాలు) చోళరాజ వంశావళిని వివరిస్తుంది. ఇది విష్ణుస్తోత్రంతో, పౌరాణిక (సౌర) పూర్వికుల పేర్లతో ప్రారంభమవుతుంది. తమిళ విభాగం మొదటి...
భారతీయ పురాణ సంప్రదాయంలో మాతృమూర్తులకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. తల్లి అంటే కేవలం జన్మనిచ్చే వ్యక్తి మాత్రమే కాదు.. ప్రేమ, త్యాగం, ధైర్యం, క్షమ, ధర్మానికి ప్రతిరూపం. పురాణాల్లోని అనేక మంది మాతృమూర్తులు తమ జీవితాల ద్వారా భారతీయ సంస్కృతిలో...
విమర్శకులు దురుద్దేశపూర్వకంగా, కావాలనే వక్రీకరించిన తన ఆలోచనలు సరైనవేనని గురూజీ నిరూపించుకున్న తర్వాత చరిత్ర మరింత విస్తరించింది. వారు మరణించి దశాబ్దాల కాలం గడిచిపోయింది. అయినప్పటికీ గురూజీకి వ్యతిరేకంగా దీర్ఘకాలం పాటు, నిరంతరాయంగా, పక్షపాతపూరితమైన విమర్శ కొనసాగుతున్నది. ఆ కారణంగా, ప్రధాన...